హైదరాబాద్ - Page 323
'అబద్దాల ఈనాడు'.. నమస్తే తెలంగాణ కథనం..
హైదరాబాద్: 'దొంగలతో దోస్తీ' అంటూ ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనంపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సీరియస్ అయ్యినట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం...
By అంజి Published on 23 Feb 2020 11:26 AM IST
హైదరాబాద్ 'లావెక్కి' పోతోంది
మన హైదరాబాద్ “అనారోగ్య మణిహారంలో మరో మేలు రత్నం” వచ్చి చేరిందండోయ్. ఊబకాయం, అనారోగ్యాల విషయంలో చాలా నగరాలకన్నా మనమే ముందున్నామట. మన అమ్మాయిలు లావు...
By రాణి Published on 22 Feb 2020 3:00 PM IST
ఆధార్ వెనక్కు ఇచ్చేస్తామంటున్న హైదరాబాద్ లోని రోహింగ్యాలు.!
మన దేశంలో తప్పు ధృవ పత్రాలు ఇచ్చి ఆధార్ కార్డు సంపాదించడం పెద్ద విషయమేమీ కాదు..! ఎక్కడ నుండో రావడం.. ఏదో ఒక చోటా-మోటా లీడర్ ను పట్టుకోవడం.. అతడు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Feb 2020 9:25 PM IST
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు ఏడేళ్లు..దోషుల ఉరితీత ఎప్పుడు..?
దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు...
By సుభాష్ Published on 21 Feb 2020 1:51 PM IST
ఆధార్ నోటీసుల వ్యవహారం.. వెలుగులోకి సంచలన నిజాలు
హైదరాబాద్: ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. తమ పౌరసత్వం నిరూపించుకోవాలంటూ ఆధార్ సంస్థ 127 మందికి నోటీసులు జారీ చేసింది....
By అంజి Published on 20 Feb 2020 1:38 PM IST
ఇన్స్టంట్లో రుణాలు.. ఆన్లైన్ గేమ్ల్లో అప్పులు.. పక్కదారిలో యువత
హైదరాబాద్: యుతతరాన్ని ఆన్లైన్ గేమ్లు పెడదోవ పట్టిస్తున్నాయి. కొత్త వ్యసనాలకు బానిసలై విద్యార్థులు చితికిపోతున్నారు. పేయిడ్గేమ్లకు తోడుగా...
By అంజి Published on 20 Feb 2020 12:55 PM IST
రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసంగం రసాభాస
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఏఏపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసంగం రసాభాసగా మారింది. ఏబీవీపీ నిర్వహించిన సీఏఏపై అవగాహన...
By Newsmeter.Network Published on 19 Feb 2020 9:59 PM IST
ఆ 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు.. రేపే విచారణ
హైదరాబాద్లో ఆధార్ సంస్థ నోటీసులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఓ కార్యాలయం 127 మందిని...
By అంజి Published on 19 Feb 2020 3:22 PM IST
సనత్నగర్లో దంపతుల వీరంగం.. కాళ్లు పట్టుకున్నా
సనత్నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పై మహిళ దాడికి పాల్పడింది. పాఠశాల విద్యార్థులు ఆటలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారని...
By Newsmeter.Network Published on 19 Feb 2020 1:20 PM IST
బెలివరీ బాయ్పై పిడిగుద్దులు కురిపించిన మందుబాబులు
మల్కాజిగిరిలో దారుణం చోటు చేసుకుంది. మందుబాబులు తాగిన మైకంలో బెలివరీ బాయ్పై పిడిగుద్దులు కురిపించారు. వివరాళ్లోకెళితే.. నిన్న రాత్రి ఆనందబాగ్ లో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Feb 2020 9:59 PM IST
కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుశ్ గోయల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుశ్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీకి కేసీఆర్ తొత్తుగా మారారని వ్యాఖ్యనించారు....
By సుభాష్ Published on 18 Feb 2020 7:40 PM IST
మైనర్ బాలికపై ఫొటోగ్రాఫర్ అత్యాచారయత్నం
హైదరాబాద్: నేరెడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ ఫోటో గ్రాఫర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫొటో కోసం వెళ్లిన మైనర్...
By అంజి Published on 18 Feb 2020 1:22 PM IST














