హైదరాబాద్ - Page 291
హైదరాబాద్: జంట పేలుళ్లకు 13 ఏళ్లు
గోకుల్చాట్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్ల పూర్తయింది. 2007 ఆగస్టు 25న గ్రేటర్ హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రోజు సాయంత్రం...
By సుభాష్ Published on 25 Aug 2020 12:35 PM IST
మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో గత నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రానికి దూరంగా పశ్చిమ రాజస్థాన్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి...
By సుభాష్ Published on 24 Aug 2020 11:35 AM IST
హైదరాబాద్లో గత 35 రోజుల్లో 6.60లక్షల మందికి కరోనా: సీసీఎంబీ పరిశోధన వెల్లడి
కరోనా వైరస్ సోకిన వారి నాసిక ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బయటపడుతుందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్...
By సుభాష్ Published on 19 Aug 2020 4:51 PM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం...
By సుభాష్ Published on 19 Aug 2020 2:59 PM IST
నిండుకుండలా హుస్సేన్ సాగర్.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
హైదరాబాద్ : ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. ఎగువ నుంచి వరద నీరు జలాశయంలోకి వస్తుండడంతో పూర్తిగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Aug 2020 11:28 AM IST
కోటి లంచం కథ : అసలేందీ రాంపల్లి భూవివాదం?
ఒక భూమికి సంబంధించిన వివాదాన్ని లెక్క తేల్చేందుకు కీసర ఎమ్మార్వో రూ.1.10కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకుంటున్న వేళ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Aug 2020 1:14 PM IST
రెవెన్యూ అధికార వర్గాల్లో నాగరాజు ప్రకంపనలు
కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏసీబీకి ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ.. ఆయనపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిఘా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Aug 2020 10:20 AM IST
చైనా కంపెనీలు భారత్ యూత్ను ఇలా టార్గెట్ చేశాయా?
భారతదేశమంటే చాలు అదే పనిగా అక్కసు ప్రదర్శించే డ్రాగన్ దేశం గురించి తెలుసు. నిత్యం భారత్ మీద ఏడ్చే ఆ దేశం.. అవకాశం వచ్చిన ప్రతిసారీ దేశాన్ని ఇబ్బంది...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Aug 2020 5:10 PM IST
కోర్టు ఆదేశాలను మేరకు వారిని రెగ్యులరైజ్ చేస్తారా.?
మైలేజీ వచ్చేస్తుందంటే.. చాలు ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని చెబుతారు. అదే సమయంలో.. ఎంత ముఖ్యమైనా.....
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Aug 2020 12:59 PM IST
మద్యం మత్తులో కన్న కొడుకుని అమ్మకానికి పెట్టిన తల్లి
సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. నమమాసాలు మోసిన కన్నబిడ్డను మద్యం మత్తులో ఓ తల్లి అమ్మకానికి పెట్టింది. మంగళవారం హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో మద్యం మత్తులో...
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 3:44 PM IST
ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టులో పిటీషన్ పెండింగ్లో ఉన్న నేఫథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ను ఎలా విడుదల...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Aug 2020 1:28 PM IST
బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బైరామల్గూడ వద్ద నిర్మించిన కుడివైపు ప్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ,...
By తోట వంశీ కుమార్ Published on 10 Aug 2020 5:42 PM IST














