క్రైం - Page 625
గురజాల కోర్టు విధించిన మరణ శిక్ష రద్దు చేసిన హైకోర్టు
అమరావతి: ఓ వ్యక్తి హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధిస్తూ 2018లో గుంటూరు జిల్లా, గురజాల పదో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Sept 2019 2:22 PM IST
మేడ్చల్లో గుర్తు తెలియని మృతదేహం
మేడ్చల్ : షామీర్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది . సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని పోలీసులు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Sept 2019 4:53 PM IST
ఏయిర్ పోర్ట్ లో విదేశీ ధనంతో పట్టుబడ్డ హైదరాబాదీ
హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో చట్ట వ్యతిరేకంగా విదేశీ ధనం తీసుకుపోతుండగా సిఐఎస్ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. అబుదాబి వెళ్లాల్సిన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Sept 2019 2:43 PM IST
చిత్తూరు - బెంగళూరు హైవే పై ఘోర ప్రమాదం !!
చిత్తూరు జిల్లా: గంగవరం మండలం మామడుగు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారులో మంటలు వచ్చి పూర్తిగా దగ్దమైంది. అందులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. పోలీసుల...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Sept 2019 5:50 PM IST
నడుస్తున్న ఆటో లోంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది
రంగా రెడ్డి జిల్లా: అమంగల్ లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ధైర్యంతో చేసిన చర్య తనను తాను కాపాడుకుంది. అంతేకాదు.. పోలీసులకు ఇద్దరు క్రిమినల్స్ ను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Sept 2019 5:43 PM IST
రోడ్డు ప్రమాదం లో మరణించిన టిక్ టాక్ సెన్సేషన్ సోనికా… ఈ సాహసాలు అవసరమా?
వైజాగ్ : 20 ఏళ్ల సోనికా కేతవత్ సోషల్ మీడియా లో తనదైన ముద్ర వేసుకుంది. టిక్ టాక్ స్టార్ ఆమె. కొన్ని లక్షల మంది ఆమెకు ఫాలోవర్లు ఉన్నారు. టిక్ టాక్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Sept 2019 1:33 PM IST
ముగ్గురిని అరెస్ట్ చేసి - 130 కేసులు పరిష్కరించారు..!
వైజాగ్: గురువారం నాడు వైజాగ్ పోలీసులు ద్విచక్ర వాహనాల చోరి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసారు. అయితే, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 130 చోరీ కేసులు వీరి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Sept 2019 1:56 PM IST
వామ్మో సైబర్ నేరగాళ్లు...!
* సీఈఓ గొంతుతో మేనేజర్ ను మోసం చేసిన హైటెక్ నేరగాళ్లు* అకౌంట్లో నుంచి $234,000 డాలర్స్ చోరీఆధునిక టెక్నాలలజీ సహాయంతో నేరగాళ్ళు హైటెక్ నేరాలకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Sept 2019 11:15 AM IST
నిమజ్జనానికి వెళ్లి నీట మునిగిన చిన్నారులు !!
కోలార్ : వినాయకుని నిమజ్జనం కోసం నీటి గుంట వద్దకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆంధ్రా కర్నాటక సరిహద్దుల్లోని కోలార్ జిల్లాలోని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Sept 2019 11:07 AM IST
పబ్-జీ కోసం తండ్రినే హతమార్చిన ప్రభుద్దుడు
పబ్-జీ ఆట ఆడకుండా తనని అడ్డుకుంటూన్నాడని తండ్రిని ఘాతుకంగా నరికి చంపాడు కర్ణాటక బెలగావి కి చెందిన 21 ఏళ్ళ యువకుడు. బెలగావి లోని కాకాటి గ్రామం రఘువీర్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Sept 2019 11:04 AM IST
ప్రాణం తీసిన పబ్జీ
విశాఖపట్నం: వీడియో గేమ్స్ యువత పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ కు 15 ఏళ్ల యువకుడు ఆడిక్ట్ అయ్యాడు. 10వ తరగతి చవుతున్న లోహిత్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Sept 2019 10:44 AM IST
డబ్బులు మళ్లించినందుకు మాజీ బ్యాంక్ మేనేజర్ కు శిక్ష!
హైదరాబాద్: మాజీ బ్యాంక్ మేనేజర్ గా పని చేసిన దుడ్లా జ్యోతి ప్రసాద్ కు రెండు ఏళ్ల జైలు శిక్ష పడింది. ఒక వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Sept 2019 10:38 AM IST














