క్రైం - Page 598
కీకారణ్యంలో మహిళను వివస్ర్తను చేసి...
ముఖ్యాంశాలు నల్లమలలో మరణాల వెనకున్న మిస్టరీ ఏంటి ? కేసులను దర్యాప్తు చేయడంలో విఫలంఅదొక కీకారణ్యం. అక్కడ జరుగుతున్న మరణాలొక అంతుచిక్కని ప్రశ్నలుగా...
By రాణి Published on 3 Feb 2020 12:43 PM IST
ఎర్రచందనం దుంగల పట్టివేత.. పోలీసుల అదుపులో ఇద్దరు
ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు మళ్లీ మొదలయ్యారు. గత కొన్ని రోజుల కిందట చెలరేగిపోయిన స్మగ్లర్లు.. పోలీసుల చర్యలతో ఈ మధ్యన కనిపించకుండా పోయారు. తాజాగా...
By సుభాష్ Published on 2 Feb 2020 2:46 PM IST
భార్య తల నరికి.. ఆ తలతో ఊరంతా..
జీవితాంతం తోడుంటానని పెళ్లిలో ప్రమాణం చేశాడు. ఆమెతో అన్యోన్యంగా కలిసి ఉండాల్సింది పోయి.. ఆమె పాలిట యముడిగా మారాడు. కట్టుకున్న భార్యను చంపేసి.. అనంతరం...
By Newsmeter.Network Published on 1 Feb 2020 8:57 PM IST
సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి అత్యంత దారుణంగా.. కుటుంబసభ్యులు అందరినీ..
అతడో పోలీస్ కానిస్టేబుల్. కానీ తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కుటుంబసభ్యుల్ని దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి, అత్యంత పాశవికంగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Feb 2020 8:02 PM IST
ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం..
శంషాబాద్ ఔటర్ రింగ్ వద్ద శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వేగంగా వెళ్తున్న...
By రాణి Published on 1 Feb 2020 10:10 AM IST
నిర్భయ నిందితుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా
నిర్భయ కేసులో నలుగురు నిందితుల ఉరి శిక్ష పై ఢిల్లీ పటియాల కోర్టు స్టే ఇచ్చింది. తెల్లవారితే నలుగురు నిందితుల్ని ఉరి తీయాల్సి ఉండగా పటియాలా కోర్టు...
By రాణి Published on 31 Jan 2020 5:43 PM IST
అమెరికాలో తెలుగు టెక్కీకి ఆరు నెలల జైలు శిక్ష
ముఖ్యాంశాలు ఫార్మింగ్ టన్ వర్శిటీ కేసులో రుజువైన నేరం తెలుగు సాఫ్ట్ వేర్ నిపుణుడు ఫణిదీప్ క్రాంతికి జైలుశిక్ష ఆరు నెలల జైలుశిక్ష విధించిన డెట్రాయిట్...
By రాణి Published on 31 Jan 2020 4:57 PM IST
ప్రొఫెసర్ కాసింపై కౌంటర్ కాపీలో సంచలన నిజాలు
ముఖ్యాంశాలు కౌంటర్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు ప్రొఫెసర్ ముసుగులో విద్యార్థులను ప్రభావితం చేస్తున్న కాసిం మావోయిజాన్ని వ్యాప్తి చేసేందుకే ప్రొఫెసర్...
By రాణి Published on 31 Jan 2020 3:31 PM IST
తుపాకితో కాల్చుకుని ఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్య
విధులు నిర్వహిస్తున్న రైల్వే ఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. ముంబాయి నుంచి చెన్నై వెళ్తున్న మెయిల్ ఎక్స్ ప్రెస్ రైల్లో విధులు...
By సుభాష్ Published on 31 Jan 2020 1:02 PM IST
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..ఇద్దరు మృతి
మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపుకు వెళ్తున్న కారు (ఏపీ10 బీఈ 5952) అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పై జరిగిన ఈ ప్రమాదంలో...
By రాణి Published on 31 Jan 2020 10:18 AM IST
పిల్లల్ని బంధించి.. ప్రాణాలు కోల్పోయాడు
తన ఇంట్లో పుట్టినరోజు పార్టీ ఉందని చుట్టుపక్కల పిల్లలు, మహిళలను పిలిచి నిర్బంధించి కలకలం సృష్టించిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు మట్టు పెట్టారు....
By సుభాష్ Published on 31 Jan 2020 9:18 AM IST
గంజాయి మత్తులో యువకుడు వీరంగం
గంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. విజయవాడలోని షాపర్స్ షాపింగ్ మాల్ వద్ద యువకుడు గంజాయి సేవించి షాప్లోకి వెళ్లి విలువైన వాచ్ను...
By సుభాష్ Published on 30 Jan 2020 7:58 PM IST














