క్రైం - Page 570

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
విషాదం: పిడుగుపాటుకు 17 మంది మృతి
విషాదం: పిడుగుపాటుకు 17 మంది మృతి

ఒక వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే మరో వైపు అకాల వర్షాల కారణంగా పిడుగు పడి అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగు...

By సుభాష్  Published on 27 April 2020 4:28 PM IST


ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.. క‌ట్నం తేలేద‌ని
ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.. క‌ట్నం తేలేద‌ని

ఇద్ద‌రూ క‌లిసి ఓకే చోట ప‌నిచేసేవారు. దీంతో వారి మ‌న‌సులు క‌లిసాయి. ప్రేమ‌ వివాహం చేసుకున్నారు. అయిన వారంద‌రిని వ‌దిలి ఆమె అత‌నితో క‌లిసి జీవిస్తోంది....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 27 April 2020 1:48 PM IST


పిడుగుపాటుకు నవ వరుడు సహా ఐదుగురు మృతి
పిడుగుపాటుకు నవ వరుడు సహా ఐదుగురు మృతి

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా దేశంలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు సహ పలు రాష్ట్రాల్లో గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి....

By సుభాష్  Published on 27 April 2020 12:36 PM IST


కన్నతల్లితో గొడవ.. ఆ తర్వాత డంబెల్ తో..
కన్నతల్లితో గొడవ.. ఆ తర్వాత డంబెల్ తో..

మతిస్థిమితం లేని కొడుకు కన్నతల్లితో గొడవపడిన డంబెల్ తో కొట్టి చంపిన సంఘటన కర్నూల్ జిల్లాలోని ఆదోని గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు...

By రాణి  Published on 27 April 2020 11:09 AM IST


అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌
అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. సుకుమా జిల్లాలోని దమన్‌కొంట అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ...

By సుభాష్  Published on 27 April 2020 8:41 AM IST


షాకింగ్: ఒకే కుటుంబంలో ఐదు మృతదేహాలు..!
షాకింగ్: ఒకే కుటుంబంలో ఐదు మృతదేహాలు..!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలోని ఇటా ప్రాంతంలో చోటు చేసుకున్న దారుణం సంచలనంగా మారింది. సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఓ...

By సుభాష్  Published on 26 April 2020 7:44 PM IST


జూబ్లీహిల్స్‌లో పబ్‌పై దాడి.. రూ.15 లక్షల మద్యం సీజ్‌
జూబ్లీహిల్స్‌లో పబ్‌పై దాడి.. రూ.15 లక్షల మద్యం సీజ్‌

కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్ముతున్నారని హైదరాబాద్‌లోని ఓ పబ్‌పై వెస్ట్‌ జోన్‌...

By సుభాష్  Published on 25 April 2020 9:08 PM IST


రాజ‌స్థాన్‌లో దారుణం.. కాలిన‌డ‌క‌న సొంతూరికి వెలుతుండ‌గా..
రాజ‌స్థాన్‌లో దారుణం.. కాలిన‌డ‌క‌న సొంతూరికి వెలుతుండ‌గా..

నెలరోజులుగా దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ మహిళలపై అత్యాచారాలు ఆగ‌డం లేదు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం నిర్భ‌య వంటి క‌ఠిన చ‌ట్టాలు తెచ్చినా.....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 April 2020 8:57 PM IST


ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో ప్రమాదం
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో ప్రమాదం

తెలంగాణలోని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేసి...

By సుభాష్  Published on 25 April 2020 3:47 PM IST


ఆర్మీ జవాన్ దంపతుల ఆత్మహత్య..అసలు కారణం ?
ఆర్మీ జవాన్ దంపతుల ఆత్మహత్య..అసలు కారణం ?

కొండంత ధైర్యంతో దేశానికి రక్షణగా నిలబడాల్సిన ఆర్మీ జవాన్ ఆత్మ స్థైర్యాన్ని కోల్పోయాడు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న మూడేళ్ల కొడుకు ఇక లేడన్న...

By రాణి  Published on 24 April 2020 11:25 PM IST


మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య..కరోనా వల్లేనా ?
మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య..కరోనా వల్లేనా ?

కరోనా లక్షణాలుంటే చాలు..ఆస్పత్రుల్లో చూపించుకోకుండా ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. కానీ ఈ మహిళా ఎంపీటీసీ కరోనా భయంతో ఆత్మహత్య చేసుకోలేదు. స్థానికులు...

By రాణి  Published on 24 April 2020 10:38 PM IST


బయట తిరుగుతున్న కొడుకుని మందలించిన తండ్రి..క్షణికావేశంలో
బయట తిరుగుతున్న కొడుకుని మందలించిన తండ్రి..క్షణికావేశంలో

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న క్రైం రేటుకరోనా రక్కసితో పోరాడే మాట అటుంచితే తెలుగు రాష్ట్రాల్లో క్రైం రేటు పెరుగుతోంది. ఆడ పిల్లలపై అఘాయిత్యాలు,...

By రాణి  Published on 24 April 2020 9:36 PM IST


Share it