క్రైం - Page 569
అడవిలో ప్రేమజంట ఆత్మహత్య.. ఎముకలు తప్ప మరేమీ..
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు ఉరివేసుకుని నెలరోజులకు పైగానే అయినా.. లాక్డౌన్...
By తోట వంశీ కుమార్ Published on 2 May 2020 6:23 PM IST
మధ్యప్రదేశ్లో దారుణం.. యువతిపై ఏడుగురి అఘాయిత్యం
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. సోదరుడితో కలిసి పెట్రోల్ బంకు వెళ్లిన యువతి పై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లాక్డౌన్ కారణంగా...
By తోట వంశీ కుమార్ Published on 2 May 2020 1:51 PM IST
కన్న కూతురి గొంతు కోసి హత్య చేసిన కసాయి తండ్రి..!
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుల్కల్ మండలం గొంగులూరు తండాలో కన్న కూతురి గొంతుకోసి దారుణంగా చంపేశాడు ఓ కసాయి తండ్రి. రమావత్ జీవన్ అనే...
By సుభాష్ Published on 1 May 2020 5:11 PM IST
చంద్రబాబు పీఏ పై కేసు నమోదు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఏ పి. మనోహర్ పై కేసు నమోదైంది. వైసీపీ నేత విద్యాసాగర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మనోహర్ పై ఐపీసీ 420, 468, 471...
By రాణి Published on 30 April 2020 2:04 PM IST
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసుల దుర్మరణం
కర్ణాటకలోని రాయచూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు తెలంగాణ వాసులు దర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి...
By సుభాష్ Published on 30 April 2020 2:03 PM IST
బిస్కెట్ల లారీ దగ్ధం.. రూ.26 లక్షలు అగ్నికి ఆహుతి
అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. బిస్కెట్ లోడ్తో వెలుతున్న లారీకి మంటలంటుకుని పూర్తిగా...
By తోట వంశీ కుమార్ Published on 30 April 2020 1:24 PM IST
వైన్స్ షాపు వద్ద వాచ్మెన్ సజీవ దహనం
వైన్స్ షాపు వద్ద నిద్రిస్తున్న వాచ్మెన్పై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం...
By సుభాష్ Published on 29 April 2020 1:13 PM IST
కామారెడ్డి జిల్లాలో విషాదం: వడదెబ్బతో రైతు మృతి
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీబీపేట మండలం యాడారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో రైతు మృతి చెందాడు. చాకలి దేవరాజు (46) అనే...
By సుభాష్ Published on 29 April 2020 12:48 PM IST
దారుణం: శివాలయంలో ఇద్దరు సాధువుల దారుణ హత్య
దేశంలో హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనాపై పోరాటం చేస్తుంటే మరో వైపు శివాలయంలో ఇద్దరు సాధువుల హత్యలు కలకలం రేపుతున్నాయి....
By సుభాష్ Published on 28 April 2020 12:14 PM IST
బ్రేకింగ్ న్యూస్: నగర పాలక సంస్థ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం.. రికార్డులు భద్రపరిచే గదిలో మంటలు...
By సుభాష్ Published on 27 April 2020 7:39 PM IST
శంషాబాద్లో రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన డీసీఎం
శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసకుంది. ఉల్లిపాయల లోడ్తో వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి వాటర్ ట్యాంకర్ ను...
By సుభాష్ Published on 27 April 2020 6:52 PM IST
బావిలోకి దూసుకెళ్లిన కారు
తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని వేములకొండ మూలమలుపు వద్ద సోమవారం సాయంత్రం వేగంగా వచ్చిన ఓ కారు...
By సుభాష్ Published on 27 April 2020 6:15 PM IST














