క్రైం - Page 539
విజయవాడలో కాల్పుల కలకలం.. వ్యక్తి మృతి
విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు విజయవాడ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Oct 2020 9:22 AM IST
ఏపీ: ఈ బైక్ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు
మీకు కనిపిస్తున్న ఈ ద్విచక్ర వాహనాలు షోరూంవి అనుకుంటే పొరపాటే. ఇవన్నీ కూడా దొంగిలించిన బండ్లు. దొంగల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు. ఇన్ని...
By సుభాష్ Published on 9 Oct 2020 4:21 PM IST
రాజస్థాన్లో దారుణం.. ఆలయ పూజారికి నిప్పంటించిన దుండగులు
రాజస్థాన్లోని కరౌలి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఆలయ పూజారిని కొందరు నిప్పటించించడంతో మరణించాడు. కరౌలి జిల్లాలోని సపోత్రా ప్రాంతంలో...
By సుభాష్ Published on 9 Oct 2020 2:57 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు జరిగింది. ఆలూరు మండలం జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పొలం పనులు నిమిత్తం...
By సుభాష్ Published on 9 Oct 2020 10:18 AM IST
నంద్యాల వైసీపీ నేత దారుణ హత్య
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్సార్సీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పొన్నాపురం రేషన్ షాపు డీలర్ సుబ్బారాయుడు...
By సుభాష్ Published on 9 Oct 2020 9:40 AM IST
కరీంనగర్: భారీ అగ్ని ప్రమాదం.. రూ. 2 కోట్ల ఆస్తినష్టం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత గదుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గదుల్లో ఉన్న...
By సుభాష్ Published on 9 Oct 2020 9:24 AM IST
హైదరాబాద్లో భారీగా తగ్గిన క్రైమ్ రేటు
గత ఏడాదితో పోల్చుకుంటే హైదరాబాద్లో ఈ ఏడాది మహిళలపై నేరాలు 49 శాతం తగ్గాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఇక గ్యాంబ్లింగ్ కేసులు...
By సుభాష్ Published on 7 Oct 2020 4:17 PM IST
మరణించే వరకు జైల్లోనే.. అత్యాచారం కేసులో సంచలన తీర్పు
ఒక మహిళపై సామూహిక అత్యాచారం కేసులో రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని స్పెషల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్యాంగ్రేప్కు పాల్పడిన దోషులు చనిపోయేంత...
By సుభాష్ Published on 7 Oct 2020 9:21 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం వెళ్తున్న కార్మికులను గ్యాస్ ట్యాంకర్ మృత్యువు రూపంలో వచ్చి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Oct 2020 10:10 AM IST
బీజేపీ నేత దారుణ హత్య
పశ్చిమబెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మున్సిపల్ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసు స్టేషన్ సమీపంలో...
By సుభాష్ Published on 5 Oct 2020 12:51 PM IST
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..?
కృష్ణా జిల్లాలోని ముగ్గురు వ్యాపారులు అనుమానస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. జిల్లాలోని విస్సన్నపేట శివారులోని చెట్ల పొదల్లో సోమవారం ఉదయం...
By సుభాష్ Published on 5 Oct 2020 12:15 PM IST
పరీక్ష రాసేందుకు వెళ్తూ మృత్యుఒడిలోకి..
పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను దురదృష్టం యుముడిలా వెంటాడింది. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఓ యువతి, యువకుడిని ఢీ కొట్టడంతో ఇద్దరూ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Oct 2020 11:13 AM IST














