సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    మద్యం వ్యవహారం: ఏపీలో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్‌..!
    మద్యం వ్యవహారం: ఏపీలో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్‌..!

    మద్యపాన విషయంలో ఏపీ సర్కార్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. మద్యం ఏరులై పారుతోంది. లిక్కర్‌ ధరలను భారీగా పెంచి మద్యం దుకాణాలను సైతం తగ్గించేసింది. మద్య...

    By సుభాష్  Published on 2 Sept 2020 11:02 AM IST


    వకీల్‌సాబ్‌ మోషన్‌ పోస్టర్‌ వచ్చేంది
    'వకీల్‌సాబ్‌' మోషన్‌ పోస్టర్‌ వచ్చేంది

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్‌కల్యాణ్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న 'వకీల్‌సాబ్‌' సినిమా పోస్టర్‌ను విడుదల...

    By సుభాష్  Published on 2 Sept 2020 10:37 AM IST


    మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌
    మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

    పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో విద్యుత్‌ షాక్‌ తగిలిన ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం...

    By సుభాష్  Published on 2 Sept 2020 10:14 AM IST


    పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అపశృతి.. విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి
    పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అపశృతి.. విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి

    పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం ఏడో మైలులో బ్యానర్లు కట్టేందుకు...

    By సుభాష్  Published on 2 Sept 2020 9:46 AM IST


    తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..
    తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో...

    By సుభాష్  Published on 2 Sept 2020 8:41 AM IST


    హైదరాబాద్‌: 7 నుంచి పరుగులు పెట్టనున్న మెట్రో రైలు
    హైదరాబాద్‌: 7 నుంచి పరుగులు పెట్టనున్న మెట్రో రైలు

    అన్‌లాక్‌ 4.0 సెప్టెంబర్‌ 1 నుంచి అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలలో భాగంగా ఈనెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో...

    By సుభాష్  Published on 2 Sept 2020 8:28 AM IST


    మునగాకు వల్ల లాభాలు ఏమిటో తెలిస్తే..
    మునగాకు వల్ల లాభాలు ఏమిటో తెలిస్తే..

    మునగాకు, మునగ కాడలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది శృంగార సమస్యలకని. చాలా మంది శృంగార సమస్యలు మాత్రమే దూరం చేస్తుందనుకుంటారు. కానీ దానికే కాకుండా...

    By సుభాష్  Published on 2 Sept 2020 7:43 AM IST


    వరంగల్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
    వరంగల్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

    వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పసరగొండ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు....

    By సుభాష్  Published on 2 Sept 2020 7:26 AM IST


    బిల్లు కట్టకపోతే బిడ్డను అమ్మేయాలన్న ఆస్పత్రి సిబ్బంది.!
    బిల్లు కట్టకపోతే బిడ్డను అమ్మేయాలన్న ఆస్పత్రి సిబ్బంది.!

    ఆస్పత్రిలో డెలివరీ అయిన ఆ మహిళ.. బిల్లు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆస్పత్రి ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. బిల్లు కట్టకపోతే బిడ్డను అమ్మివేయండి అంటూ...

    By సుభాష్  Published on 1 Sept 2020 4:02 PM IST


    భారత్‌కు జపాన్‌ రూ.3500 కోట్ల కరోనా సాయం
    భారత్‌కు జపాన్‌ రూ.3500 కోట్ల కరోనా సాయం

    కోవిడ్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జపాన్‌ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి రూ.3500 కోట్ల సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం...

    By సుభాష్  Published on 1 Sept 2020 2:57 PM IST


    మరో రెండేళ్ల పాటు మారటోరియం గడువు పొడిగించవచ్చు.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం
    మరో రెండేళ్ల పాటు మారటోరియం గడువు పొడిగించవచ్చు.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

    దేశంలో కరోనా వల్ల లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితుల నాటి నుంచి సాధారణ ప్రజలు, సంస్థలు, వ్యాపార రంగాలు అనేకమైన నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ...

    By సుభాష్  Published on 1 Sept 2020 1:43 PM IST


    పార్లమెంట్‌ సమావేశాలపై నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్రపతి
    పార్లమెంట్‌ సమావేశాలపై నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్రపతి

    సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సమావేశాలు...

    By సుభాష్  Published on 1 Sept 2020 12:57 PM IST


    Share it