అన్లాక్ 4.0: బార్లు, పబ్లకు గ్రీన్ సిగ్నల్
వీకెండ్ వచ్చిందంటే చాలు.. డీజే స్టెప్పులతో సందడి సందడిగా ఉండే పబ్లు, బార్లు కరోనా మహమ్మారి కారణంగా మూతపడ్డాయి. ఇప్పటిరకు దాదాపు అన్ని రంగాలు...
By సుభాష్ Published on 1 Sept 2020 12:23 PM IST
బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగు పడింది: ఎంజీఎం వైద్యులు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడిందని చెన్నై ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న బాలు.. వైద్యంతో...
By సుభాష్ Published on 1 Sept 2020 11:23 AM IST
దేశంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
దేశ వ్యాప్తంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఉత్తర, ఈశాన్య, దక్షిణాధి...
By సుభాష్ Published on 1 Sept 2020 10:04 AM IST
ప్రణబ్ జీవితంలో కీలక ఘట్టాలు
దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తన రాజకీయ జీవితంలో ఎంతో గుర్తింపు లభించింది. సాధారణ క్లర్క్ ఉద్యోగం నుంచి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న...
By సుభాష్ Published on 1 Sept 2020 9:33 AM IST
చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు.. చదువు కోసం రోజూ 10 కిలోమీటర్లు నడిచిన ప్రణబ్
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రణబ్ భారత రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రణబ్ ఇక...
By సుభాష్ Published on 1 Sept 2020 9:05 AM IST
నేటి నుంచి అన్లాక్ 4.0: కేంద్రం మార్గదర్శకాలు ఇవే..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో అన్లాక్ 3.0 రేపటితో ముగిసింది. నేటి నుంచి అన్లాక్ 4.0 ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో...
By సుభాష్ Published on 1 Sept 2020 8:37 AM IST
కరోనా కేసుల్లో దేశంలోనే రెండో స్థానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్
దేశం లోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కరోనా వైరస్ కేసులలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడును దాటుకుని వెళ్ళింది. 4.24...
By సుభాష్ Published on 1 Sept 2020 8:18 AM IST
ఊపందుకున్న ఉద్యమం.. సినిమాను బతికించుకుందాం.. సినిమా హాళ్లను తెరవనివ్వండి..!
కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించారు. దీంతో సినిమా థియేటర్లను కూడా మూసి వేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం....
By సుభాష్ Published on 1 Sept 2020 8:09 AM IST
దీపావళి నాటికి కరోనా అదుపులోకి వస్తుంది: కేంద్ర మంత్రి
కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. దాదాపు 225 దేశాల వరకు వ్యాపించిన కరోనా మహమ్మారి కంటినిండ కునుకు లేకుండా చేస్తోంది. ఈ...
By సుభాష్ Published on 1 Sept 2020 7:56 AM IST
'దోషి' లావుగా ఉన్నాడు.. అందుకే జైలుకు పంపలేము: కోర్టు
సాధారణం కోర్టులో నేరం రుజువైతే ఎవరైనా సరే జైలు శిక్ష అనుభవించాల్సిందే. దోషి నేరం చేసిన దానిని బట్టి అతడికి జడ్జి శిక్షను ఖరారు చేస్తారు. అయితే లైంగిక...
By సుభాష్ Published on 1 Sept 2020 7:54 AM IST
శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ పార్టీ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవల...
By సుభాష్ Published on 1 Sept 2020 7:46 AM IST
తమిళనాడులో లాక్డౌన్ పొడిగింపు
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి అన్లాక్ 4.0 అమలు కానుండటంతో తమిళనాడు మాత్రం సెప్టెంబర్ 30 వరకూ లాక్డౌన్...
By సుభాష్ Published on 30 Aug 2020 7:00 PM IST












