సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    తప్పు ఎవరిది..? ఈ రోడ్డు ప్రమాదం వీడియో చూశాక మీ అభిప్రాయం మారిపోతుంది
    తప్పు ఎవరిది..? ఈ రోడ్డు ప్రమాదం వీడియో చూశాక మీ అభిప్రాయం మారిపోతుంది

    మనం ప్రతి నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూస్తుంటాం. జరిగిన రోడ్డు ప్రమాదాల దృశ్యాలు సోషల్‌ మీడియాలో సీసీ పుటేజీ వీడియోలు చూస్తూ ఏదో ఒక అభిప్రాయం...

    By సుభాష్  Published on 30 Aug 2020 5:54 PM IST


    బంజారాహిల్స్‌: సంచిలో వృద్ధురాలి మృతదేహం
    బంజారాహిల్స్‌: సంచిలో వృద్ధురాలి మృతదేహం

    బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రోడ్‌ నెంబర్‌ 2లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిని ఓ సంచిలో దుప్పటితో చుట్టి...

    By సుభాష్  Published on 30 Aug 2020 3:47 PM IST


    దావూద్‌ ఇబ్రహీంకు మా దేశంలో పౌరసత్వం లేదు
    దావూద్‌ ఇబ్రహీంకు మా దేశంలో పౌరసత్వం లేదు

    అండర్‌ వరల్డ్‌ డాన్‌, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీంకు తమ దేశ పౌరసత్వం లేదని కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా స్పష్టం చేసింది. దావూద్‌కు మా...

    By సుభాష్  Published on 30 Aug 2020 3:16 PM IST


    బిగ్‌బాస్-4‌లో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నటి..!
    'బిగ్‌బాస్-4‌'లో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నటి..!

    తెలుగులో స్టార్‌మాలో ప్రసారమయ్యే రియాలిటీ షో బాగ్‌బాస్‌ షో.. మూడు సీజన్లు ముగించుకుని సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి నాలుగో సీజన్‌ ప్రారంభం కాబోతోంది....

    By సుభాష్  Published on 30 Aug 2020 2:52 PM IST


    భారత్‌లో కరోనా మరణాలు తక్కువ ఉండడానికి కారణం ఇదేనట..!
    భారత్‌లో కరోనా మరణాలు తక్కువ ఉండడానికి కారణం ఇదేనట..!

    కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్త వైరస్‌ కావడంతో పరిశోధనల్లో రోజుకో కొత్త...

    By సుభాష్  Published on 30 Aug 2020 1:33 PM IST


    జమ్మూలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
    జమ్మూలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

    జమ్మూకశ్మీర్‌లోని పంథా చౌక్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా, ఒక పోలీసు...

    By సుభాష్  Published on 30 Aug 2020 12:03 PM IST


    చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
    చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

    చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు మండలం బలిజపల్లి సమీపంలో ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు...

    By సుభాష్  Published on 30 Aug 2020 11:31 AM IST


    కుప్పకూలిన రెస్టారెంట్‌.. 17 మంది మృతి
    కుప్పకూలిన రెస్టారెంట్‌.. 17 మంది మృతి

    చైనాలో విషాదం చోటు చేసుకుంది. షాంగ్జి ప్రావిన్స్‌లోని లిన్సెన్‌ నగరంలో జియాంగ్‌ఫెన్‌ కౌంటీలో శనివారం ఓ రెస్టారెంట్‌ కూప్పలింది. ఈ ప్రమాదంలో 17 మంది...

    By సుభాష్  Published on 30 Aug 2020 11:17 AM IST


    గాయకుడు కారుణ్య ఇంట విషాదం
    గాయకుడు కారుణ్య ఇంట విషాదం

    ప్రముఖ గాయకుడు, ఇండియణ్ ఐడల్‌ రన్నరప్‌ కారుణ్య సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో ఎన్నో పాటలు పాడి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు...

    By సుభాష్  Published on 30 Aug 2020 10:47 AM IST


    7 నుంచి మెట్రో పరుగులు.. అన్‌లాక్ ‌4.0 మార్గదర్శకాలు విడుదల
    7 నుంచి మెట్రో పరుగులు.. అన్‌లాక్ ‌4.0 మార్గదర్శకాలు విడుదల

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో అన్‌లాక్‌ 3.0 రేపటితో ముగియనుంది. ఇక సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌ 4.0 ప్రారంభం...

    By సుభాష్  Published on 30 Aug 2020 10:25 AM IST


    తెలంగాణలో 2,924 పాజిటివ్‌ కేసులు
    తెలంగాణలో 2,924 పాజిటివ్‌ కేసులు

    తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా...

    By సుభాష్  Published on 30 Aug 2020 9:47 AM IST


    మానసిక ఒత్తిళ్లను జయించండిలా..!
    మానసిక ఒత్తిళ్లను జయించండిలా..!

    ఈ మధ్యన ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూర్‌ ఆత్మహత్య అందరిని కలిచివేసిన విషయం తెలిసిందే. మంచి విజయం వైపు వెళ్తున్న...

    By సుభాష్  Published on 30 Aug 2020 8:35 AM IST


    Share it