అభినందన్పై మరోసారి తన వక్ర బుద్ధిని చూపిన పాక్..
నిత్యం భారత్పై దుష్ప్రచారం చేసే పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. కరాచీలోని పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ మ్యూజియంలో.. భారత వింగ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 3:45 PM IST
ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ : పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్న ఉపగ్రహ చిత్రాలు
పర్యావరణ కాలుష్యం (నియంత్రణ మరియు నివారణ) మండలి (ఇ.పి.సి.ఎ) ఢిల్లీలో ప్రజారోగ్య ఆత్యయిక పరిస్థితిని ప్రకటించింది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో,...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 3:27 PM IST
సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ మృతి
ఢిల్లీ: సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ మృతి చెందారు. అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 3:16 PM IST
రంగారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నంలోని ఓ షాప్లో ఆరోగ్య కంపెనీకి చెందిన 25 కిలోల సన్న...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 3:00 PM IST
ఆ తహసీల్దార్కు ఆశ్రయం ఇస్తే కఠినంగా శిక్షిస్తాం: ఏసీబీ డీఎస్పీ
కర్నూలు: ఆ తహసీల్దార్కు ఆశ్రయం ఇస్తే కఠినంగా శిక్షిస్తాం. ఇదేం స్టేట్మెంట్ అనుకుంటున్నారా..? గూడూరు తహసీల్దార్ హసీనాబీ ఏసీబీ కేసులో ముద్దాయిగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 2:40 PM IST
అశోక్ గల్లా తొలి సినిమా షూటింగ్ ప్రారంభం..!
అశోక్ గల్లా తొలి సినిమా షూటింగ్ ప్రారంభం..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 1:44 PM IST
'బుల్బుల్' తుపానుపై ప్రధాని మోదీ ఆరా..
బంగాళాఖాతంలో ఏర్పడిన 'బుల్బుల్' తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్పై తీవ్రంగా చూపుతుంది. దీంతో పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 1:41 PM IST
ఆ వీడియోతో పరువు పోయిందని యువకుడు ఆత్మహత్య..!
తూర్పు గోదావరి: టిక్టాక్ వీడియోతో పరువు పోయిందని మనస్తపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కువైట్లో చోటు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 1:32 PM IST
పట్టణీకరణ వల్ల ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..!
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న కాలుష్యానికి కేవలం సాగు వ్యర్థాలను మండించడంమాత్రమే ఏకైక కారణం కాదని వాతావరణ నిపుణులు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 1:11 PM IST
ముహూర్తానికి ముందు పెళ్లికుమారుడు ఆత్మహత్య
బషీరాబాద్: మేడ్చల్లో దారుణం చోటు చేసుకుంది. కొంపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో సందీప్ అనే పెళ్లికుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగ్గా పెళ్లి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 1:11 PM IST
ఢిల్లీ వాయు కాలుష్యం దేశంలోని ఇతర ప్రాంతాలకు పాకవచ్చని ఉపగ్రహ చిత్రాల సూచన
ఢిల్లీలో వాయుకాలుష్యం ఇప్పుడు దేశమంతా పాకుతోంది. దేశంలోని చాలా ప్రాంతాలు ఈ కాలుష్యం బారిన పడబోతున్నాయని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Nov 2019 12:56 PM IST












