వచ్చే సీజన్కు ఎన్ని మార్పులు చేసినా.. కెప్టెన్ మాత్రం అతనే..!
చెన్నై సూపర్ కింగ్స్.. గత సీజన్ వరకూ ఐపీఎల్లో తిరుగులేని జట్టు. ఈ సారి పేలవ ప్రదర్శనతో ఐపీఎల్ ప్లేఆఫ్స్కు దూరమైంది. అయితే వచ్చే ఏడాది...
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Oct 2020 2:53 PM IST
నేటి నుండే పబ్జీ పూర్తిగా బ్యాన్..!
దేశంలో పబ్ జి మొబైల్ గేమ్పై నేటి నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ అయిన భారత్ లో పబ్ జి గేమ్ ను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Oct 2020 2:05 PM IST
Fact Check : కరోనాను అద్భుతంగా హ్యాండిల్ చేశారని ఆమెకు ప్రజలు ఇస్తున్న గౌరవం అంటూ వీడియో వైరల్..?
ఓ యువతి నడుచుకుని వస్తూ ఉంటే.. అందరూ ఆమె పాదాల మీద పడి నమస్కరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. త్రివేండ్రం మెడికల్ కాలేజీలో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Oct 2020 12:29 PM IST
Fact Check : ముస్లింలు ప్రార్థనలు చేస్తూ ఉండగా.. నిరసన కార్యక్రమాలు చేపట్టారా..?
18 సంవత్సరాల ముస్లిం రెఫ్యూజీ విద్యార్థి అయిన అబ్దవుల్లాక్ అంజోరోవ్ ఫ్రెంచ్ టీచర్ శామ్యూల్ ప్యాటీని ప్యారిస్ లో అక్టోబర్ 16న కిరాతకంగా హత్య చేసి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Oct 2020 11:58 AM IST
ఆ దేశంలో 200 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా దేశాల్లో కరోనా రెండో దశ కూడా మొదలైంది. అయితే, తైవాన్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Oct 2020 5:32 PM IST
Fact Check : అమ్మవారికి కోటి రూపాయలతో అలంకరణ చేశారా..?
వివిధ రకాల నోట్లతో అమ్మవారిని అలంకరించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అమ్మవారి అలంకరణకు ఏకంగా కోటి రూపాయలను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Oct 2020 3:58 PM IST
నవంబర్ 2 నుంచి ఏపీలో తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు
అమరావతి : ఏపీలో నవంబర్ 2 నుంచి తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Oct 2020 3:42 PM IST
ప్రియుడిని పరిచయం చేసిన పూనమ్ బజ్వా
పూనమ్ బజ్వా తెలుగులో ‘మొదటి సినిమా’తో పరిచయమైంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన ‘బాస్’, అల్లు అర్జున్ ‘పరుగు’లో సెకండ్ హీరోయిన్గా నటించి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Oct 2020 2:08 PM IST
'ధరణి' పోర్టల్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
మేడ్చల్ మల్కాజ్గిరి : రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Oct 2020 1:47 PM IST
భారత్తో తలపడే ఆసీస్ ఆటగాళ్లు వీరే.. జట్టును ఎంపిక చేసిన సీఏ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆసీస్ పర్యటనకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Oct 2020 1:33 PM IST
31న రైతు వేదికను ప్రారంభించనున్న సీఎం
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31(శనివారం) మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికను ప్రారంభించనున్నారు. రైతు వేదిక...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Oct 2020 1:19 PM IST
మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ గురువారం కన్నుమూశారు. ఆయన 92 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స...
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Oct 2020 12:38 PM IST












