రాణి

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    రాణి

    ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా కనకరాజు
    ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా కనకరాజు

    ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజు నియమితులయ్యారు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా కనకరాజు నియామకంపై గవర్నర్ ఆమోదం...

    By రాణి  Published on 11 April 2020 10:50 AM IST


    204 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ద.మ. రైల్వే
    204 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ద.మ. రైల్వే

    కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో పనిచేసేందుకు గాను 204 తాత్కాలిక పోస్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్‌...

    By రాణి  Published on 10 April 2020 10:42 PM IST


    తెలుగు రాష్ట్రాలపై కరోనా కన్నెర్ర..ఒక్కరోజే చెరో 16 కేసులు
    తెలుగు రాష్ట్రాలపై కరోనా కన్నెర్ర..ఒక్కరోజే చెరో 16 కేసులు

    తెలుగు రాష్ట్రాలపై కరోనా కన్నెర్ర చేసింది. ఒక్కరోజే రెండు రాష్ట్రాల్లో చెరో 16 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా నమోదైన 16 కేసులతో కరోనా కేసుల...

    By రాణి  Published on 10 April 2020 9:55 PM IST


    ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్..ఆ యూజర్లకు మాత్రమే
    ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్..ఆ యూజర్లకు మాత్రమే

    లాక్ డౌన్ కారణంగా అడుగు బయటికి పెట్టే ఆస్కారం లేదు. దీంతో మొత్తం ప్రపంచాన్ని అరచేతిలో ఇమిడిపోయే సెల్ఫోన్లోనే చుట్టేస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా సోషల్...

    By రాణి  Published on 10 April 2020 9:12 PM IST


    సమంత కనిపించడం లేదు..!?
    సమంత కనిపించడం లేదు..!?

    సమంత అక్కినేని..సోషల్ మీడియాలో ఎక్కవ యాక్టివ్ గా ఉండే హీరోయిన్. రీల్ లైఫ్..రియల్ లైఫ్ లో కూడా ఆమె హీరోయినే. అత్త అమలా లాగే సమంత కు కూడా మూగజీవాలంటే...

    By రాణి  Published on 10 April 2020 7:12 PM IST


    లాక్ డౌన్ ఎఫెక్ట్..కాజల్ ఏం చేస్తుందో చూడండి..
    లాక్ డౌన్ ఎఫెక్ట్..కాజల్ ఏం చేస్తుందో చూడండి..

    కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు కదా..అందుకే...

    By రాణి  Published on 10 April 2020 3:44 PM IST


    ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలన్న మునిసిపల్ కమిషనర్..సస్పెండ్ చేసిన ప్రభుత్వం
    ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలన్న మునిసిపల్ కమిషనర్..సస్పెండ్ చేసిన ప్రభుత్వం

    నగరి మునిసిపల్ కమిషనర్ సెల్ఫీ వీడియో వైరల్కరోనా వైరస్ ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నగరి మునిసిపల్ కమిషనర్...

    By రాణి  Published on 10 April 2020 3:10 PM IST


    నీళ్లనుకొని శానిటైజర్ తాగిన అధికారి
    నీళ్లనుకొని శానిటైజర్ తాగిన అధికారి

    మంచినీళ్లకొని శానిటైజర్ తాగిన ఓ అధికారి ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం ఉదయం అనంతపురం డీఎంహెచ్ఓ అనిల్ కుమార్ ఇంట్లో.. దాహంగా ఉందని పక్కనే ఉన్న...

    By రాణి  Published on 10 April 2020 1:45 PM IST


    ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్
    ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్

    ముఖ్యాంశాలు భారతదేశ శ్రీమంతుడిగా ముఖేష్ అంబానీ సంపన్నుల జాబితాలో నలుగురు తెలుగువారు ఫోర్బ్స్ జాబితా నుంచి 237 మంది ఔట్ఫోర్బ్స్ వెల్లడించిన 34వ వార్షిక...

    By రాణి  Published on 10 April 2020 1:00 PM IST


    అన్నమాట నిలబెట్టుకున్న సల్లూభాయ్..సినీ కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ
    అన్నమాట నిలబెట్టుకున్న సల్లూభాయ్..సినీ కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ

    బాలీవుడ్ భాయ్..సల్మాన్ ఖాన్ సినీ కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమచేసి అన్నమాట నిలబెట్టుకున్నారు. కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోన్న నేపథ్యంలో టాలీవుడ్,...

    By రాణి  Published on 9 April 2020 10:48 PM IST


    అక్కడ కరోనాతో 11 మంది భారతీయులు మృతి
    అక్కడ కరోనాతో 11 మంది భారతీయులు మృతి

    కరోనా రక్కసి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టింది. సుమారు 90 వేల మంది ప్రాణాలను బలితీసుకుంది. చైనా తయారు చేసిన...

    By రాణి  Published on 9 April 2020 10:31 PM IST


    ఏప్రిల్ 22 కల్లా కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి ఈటెల
    ఏప్రిల్ 22 కల్లా కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి ఈటెల

    తెలంగాణలో మొత్తం 471 కరోనా కేసులు నమోదవ్వగా ప్రస్తుతం 414 మందికి గాంధీలో చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు....

    By రాణి  Published on 9 April 2020 8:37 PM IST


    Share it