సినీ కార్మికుల ఇళ్లకే నిత్యావసరాలు
లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీసీసీ (సినీ క్రైసిస్ ఛారిటీ) ని...
By రాణి Published on 9 April 2020 8:06 PM IST
హైదరాబాద్ లో 15 హాట్ స్పాట్లు..నిత్యావసరాలు ఇంటికే..
తెలంగాణ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఏ రోజుకారోజు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందన్న ఆశతో ఉంటే..ఆ ఆశలన్నీ అడియాశలైపోతున్నాయి. ప్రజలు కూడా లాక్ డౌన్...
By రాణి Published on 9 April 2020 7:04 PM IST
సింగరేణి కార్మికుడికి కరోనా..విధుల్లో ఉన్నవారంతా క్వారంటైన్
నిజామాబాద్ లో ఒక్కరోజే 8 కేసులుభూపాలపల్లిలో ఉంటున్న సింగరేణి కార్మికుడు కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లగా అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడి...
By రాణి Published on 9 April 2020 6:35 PM IST
అతలాకుతలమైన రైతన్న..
ముఖ్యాంశాలు కాటేసిన కరోనా, అకాల వర్షాలు లబోదిబోమంటున్న ద్రాక్ష, మామిడి రైతులుఓ వైపు కరోనా వైరస్..మరో వైపు అకాల వర్షాలు రైతన్నను అతలాకుతలం...
By రాణి Published on 9 April 2020 6:10 PM IST
క్వారంటైన్ లో పౌష్టికాహారం
కరోనా వైరస్ పై పోరాడి విజయం సాధించాలంటే ప్రతిఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకోసం పండ్లు, డ్రై ఫ్రూట్స్, మాంసాహారం, గుడ్లు తదితర ఆహారాన్ని...
By రాణి Published on 9 April 2020 5:43 PM IST
కరోనా పేరుతో దళితులపై అమానుషం..
కరోనా కారణంగా మానవ సంబంధాలు తెగిపోయాయి. గ్రామాల్లో ఉదయాన్నే పనులకెళ్లి..అలా సాయంత్రం అయితే చుట్టుపక్కల అమ్మలక్కలంతా ఓ చోట చేరి కాసేపు ముచ్చట్లాడి...
By రాణి Published on 9 April 2020 1:57 PM IST
ట్విట్టర్ సీఈఓ భారీ విరాళం
కరోనా వైరస్ రక్కసిపై పోరాటానికి ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ భూరి విరాళాన్ని ప్రకటించారు. తన సంపాదనలో 28 శాతాన్ని విరాళమివ్వనున్నారు. 1 బిలియన్ డాలర్లు...
By రాణి Published on 9 April 2020 11:27 AM IST
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏడుకొండలు, శమంతకమణి దంపతుల...
By రాణి Published on 9 April 2020 10:53 AM IST
75 వేల మంది ఆకలి తీరుస్తోన్న పేటీఎం
ప్రముఖ మొబైల్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేమెంట్..రోజుకు 75 వేల మంది ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది. '' ఇప్పుడు కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల...
By రాణి Published on 8 April 2020 7:47 PM IST
బాలిలో చిక్కుకుపోయిన భారతీయులు
కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా..ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో సుమారు 80 మంది భారతీయులు చిక్కుకుపోయారు. గత నెల 17వ తేదీన ఇండియాకి...
By రాణి Published on 8 April 2020 6:34 PM IST
ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా లేదా ? కారణమేంటి ?
ఉత్తర కొరియా..ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ఇంతవరకూ ఉత్తరకొరియాను తాకలేదా ? ఒక వేళ ఆదేశ ప్రజలకు కరోనా వచ్చినా రహస్యంగా చంపేస్తున్నారా ? లేక...
By రాణి Published on 8 April 2020 5:20 PM IST
కరోనాతో 14 నెలల బాలుడు మృతి
కరోనా సోకి గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో 14 నెలల వయసు బాలుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. ఏప్రిల్ 5వ తేదీన...
By రాణి Published on 8 April 2020 5:01 PM IST