తురకపాలెం భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం లేదు: ఆరోగ్య శాఖ
గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక వర్గం మీడియాలో...
By అంజి Published on 15 Sept 2025 8:22 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. కేంద్ర ఆర్థికశాఖ అధికారి మృతి, భార్య పరిస్థితి విషమం
ఆదివారం ఢిల్లీలోని ధౌలా కువాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి, అతని భార్య బంగ్లా సాహిబ్ ..
By అంజి Published on 15 Sept 2025 7:48 AM IST
మరో దారుణం.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడు.. ఆపై కూతురిని బైక్ కూర్చొబెట్టుకుని..
ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసి, అతని మృతదేహాన్ని 25 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడేసి..
By అంజి Published on 15 Sept 2025 7:28 AM IST
హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం.. గంటలో 12 సెం.మీ వర్షపాతం.. ముగ్గురు గల్లంతు, ఒకరు మృతి
ఆదివారం రాత్రి నగరంలోని అనేక ప్రాంతాల్లో క్లౌడ్బరస్ట్ విధ్వంసం సృష్టించింది. గంట వ్యవధిలో కురిసన వర్షానికి వరద పోటెత్తింది.
By అంజి Published on 15 Sept 2025 7:07 AM IST
నేడే మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల
ఇవాళ మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల కానుంది. అధికారిక వెబ్సైట్, జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాల్లోనూ రిజల్ట్ అందుబాటులో...
By అంజి Published on 15 Sept 2025 6:35 AM IST
తెలంగాణలో కాలేజీల బంద్పై సస్పెన్స్.. నేడు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్!
ప్రైవేట్ కాలేజీల బంద్ వ్యవహారంపై నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం...
By అంజి Published on 15 Sept 2025 6:27 AM IST
గోళ్లు కొరికే అలవాటు ఉందా?.. అయితే ఇది తెలుసుకోండి
మన ఫ్రెండ్స్, బంధువుల్లో కొంత మందికి గొళ్లు కొరికే అలవాటు ఉండటాన్ని మనం గుర్తించే ఉంటాం. చిన్నారుల్లో ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది.
By అంజి Published on 14 Sept 2025 1:30 PM IST
ఇండిగో ఫ్లైట్కు తప్పిన పెను ప్రమాదం.. 151 మంది ప్రయాణికులు సురక్షితం
సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం లక్నో విమానాశ్రయంలో సరిగ్గా..
By అంజి Published on 14 Sept 2025 12:32 PM IST
ఆ బుద్ధి మారదు.. ధ్వంసమైన లష్కర్ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణకు కోట్లు కేటాయించిన పాక్ ప్రభుత్వం..!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్లో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. మే 7వ తేదీ రాత్రి, భారత సైన్యం సరిహద్దు వెంబడి విధ్వంసం...
By అంజి Published on 14 Sept 2025 12:08 PM IST
'ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 200 రోజులు దాటింది.. పట్టించుకోరా'.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేటీఆర్ ఫైర్
ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా స్పందించడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు...
By అంజి Published on 14 Sept 2025 11:31 AM IST
14 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. గర్భం దాల్చిన మైనర్
ఉత్తరప్రదేశ్లోని ఔరైయా జిల్లాలో 70 ఏళ్ల వ్యక్తి చేసిన అసహ్యకరమైన చర్య వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి తన స్నేహితుడి 14 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం...
By అంజి Published on 14 Sept 2025 10:36 AM IST
జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తీసుకోండి
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును వారికి ఇవ్వాలి. దీని వల్ల విషయ గ్రహణ సామర్థ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది.
By అంజి Published on 14 Sept 2025 9:52 AM IST












