IPL-2025: ఆర్సీబీ సూపర్ విక్టరీ.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
టీ20ల్లో 100 అర్ధ సెంచరీల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయుడిగా, రెండవ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
By అంజి Published on 13 April 2025 7:45 PM IST
'నేను చెప్తా.. మీరు జైశ్రీరామ్ అనండి'.. విద్యార్థులను కోరిన గవర్నర్.. చెలరేగిన వివాదం
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మధురైలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ విద్యార్థులు జై శ్రీరామ్ అని జపించాలని కోరడంపై వివాదం...
By అంజి Published on 13 April 2025 7:00 PM IST
వక్ఫ్ చట్టం వల్ల జరిగే పరిణామాలపై వీడియోలో చర్చ.. ఇద్దరు అరెస్టు
బెంగళూరు పోలీసులు వక్ఫ్ సవరణ చట్టం, ముస్లిం సమాజంపై దాని పరిణామాలను చర్చించే వీడియో క్లిప్తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 13 April 2025 6:17 PM IST
రేపటి నుండే ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు.. అంతా సిద్ధం: మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు సిద్ధంగా ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్...
By అంజి Published on 13 April 2025 5:47 PM IST
ఆస్తి వివాదం.. మహిళకు బలవంతంగా మద్యం తాగించి.. ఆపై..
ఉత్తరప్రదేశ్లోని ఎటావాలో 28 ఏళ్ల వితంతువును.. ఓ ఆస్తి వ్యాపారి గొంతు కోసి చంపాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 13 April 2025 5:00 PM IST
అనకాపల్లి పేలుడు ఘటన.. సీఎం దిగ్భ్రాంతి.. విచారణకు కలెక్టర్ ఆదేశం
అనకాపల్లి జిల్లా కైలాసపట్నం కోటవురట్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
By అంజి Published on 13 April 2025 4:36 PM IST
100 ఏళ్లపాటు నడిచేలా 'భూ భారతి' పోర్టల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి.. భూ భారతి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 13 April 2025 4:02 PM IST
Hyderabad: ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణ.. నిర్వాసితులకు రూ.212 కోట్ల పరిహారం పంపిణీ
ఓల్డ్ సిటీలో మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా, 205 ఆస్తులకు రూ. 212 కోట్ల పరిహారం పంపిణీ చేసినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్...
By అంజి Published on 13 April 2025 3:56 PM IST
సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. శ్రీశైలం హైవేపై ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
తెలంగాణలోని నాగకర్నూల్ జిల్లాలోని శ్రీశైలం రహదారిపై ఆదివారం సలేశ్వరం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్...
By అంజి Published on 13 April 2025 3:40 PM IST
దారుణం.. 13 ఏళ్ల బాలికపై నెలల తరబడి అత్యాచారం.. 8 మంది అరెస్టు
సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై నెలల తరబడి అత్యాచారం చేసిన కేసులో నలుగురు బాలురు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు...
By అంజి Published on 13 April 2025 3:16 PM IST
అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఐదుగురు కార్మికులు మరణించారు.
By అంజి Published on 13 April 2025 2:36 PM IST
శివాలయంలో 5 దేవతా విగ్రహాలు ధ్వంసం.. స్థానికుల ఆగ్రహాం
రాజస్థాన్ జైపూర్లోని లాల్ కోఠి ప్రాంతంలోని ఒక శివాలయాన్ని శనివారం తెల్లవారుజామున దుండగులు ధ్వంసం చేశారు.
By అంజి Published on 13 April 2025 2:17 PM IST