Hyderabad: సర్కార్ భూముల్లో ఎత్తైన భవనాలు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఖాజాగూడ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఎనిమిది ఎత్తైన టవర్లను నిర్మించకుండా బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ (BHOWS)ని నిరోధించాలని కోరుతూ దాఖలైన...
By అంజి Published on 8 July 2025 11:14 AM IST
మహిళ ప్రాణాలు తీసిన తాంత్రికుడు.. పూజలో భాగంగా బలవంతంగా టాయిలెట్ వాటర్ తాగించి..
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్ పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం అజంగఢ్కు చెందిన 35 ఏళ్ల మహిళ.. స్థానిక...
By అంజి Published on 8 July 2025 10:52 AM IST
ఇంటర్తో 3,131 పోస్టులు.. దరఖాస్తు తేదీ ఎప్పటి వరకు అంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సీహెచ్ఎస్ఎల్ - 2025 నోటిఫికేషన్ ద్వారా 3,131 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 8 July 2025 10:16 AM IST
Hyderabad: మూడేళ్లుగా అద్దె కట్టట్లేదని.. ప్రభుత్వ కార్యాలయానికి తాళం వేసిన బిల్డింగ్ ఓనర్
40 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని ప్రాంగణానికి తాళం వేయడంతో అబ్దుల్లాపూర్మెట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజా సేవలు నిలిచిపోయాయి.
By అంజి Published on 7 July 2025 5:39 PM IST
తెలంగాణలో ఘోరం.. ప్రియురాలిని పొడిచి చంపిన ప్రేమోన్మాది
సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి.. తన ప్రియురాలి ప్రాణం తీశాడు.
By అంజి Published on 7 July 2025 5:03 PM IST
అక్బరుద్దీన్కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా?.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్
అక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు
By అంజి Published on 7 July 2025 4:42 PM IST
దాహంగా లేదని నీరు తాగడం లేదా?.. ఈ సమస్యలు వచ్చే అవకాశం
చాలా మంది దాహం ఎక్కువగా ఉంటే తప్ప నీటిని తాగడానికి అంత ఆసక్తి చూపరు. అయితే శరీరంలో జీవ ప్రక్రియ సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి.
By అంజి Published on 7 July 2025 4:07 PM IST
గొడ్డు మాంసం తినాలని, మతం మారాలని బలవంతం.. భర్తపై భార్య 'లవ్ జిహాద్' ఆరోపణలు
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ మహిళ, బీహార్లోని బెగుసరాయ్కు చెందిన తన భర్త వివాహం తర్వాత గొడ్డు మాంసం తినమని, మతం మారాలని బలవంతం చేశాడని...
By అంజి Published on 7 July 2025 3:12 PM IST
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు ప్రభుత్వం ఆమోదం
అమరావతి క్వాంటర్ వ్యాలీ డిక్లరేషన్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ చేశారు.
By అంజి Published on 7 July 2025 2:30 PM IST
మొబైల్ రీఛార్జ్లు పెంపు?
భారత్లోని మొబైల్ వినియోగదారులకు మరోసారి పెద్ద షాక్ తగలవచ్చు. రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 7 July 2025 1:49 PM IST
మాజీ ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడని.. యువకుడి బట్టలిప్పి ప్రైవేట్పార్ట్స్పై దాడి
బెంగళూరులో తన మాజీ ప్రియురాలికి అసభ్యకరమైన సందేశాలు పంపిన తర్వాత 8-10 మంది వ్యక్తుల బృందం కుశాల్ అనే యువకుడిని అపహరించి దాడి చేసింది.
By అంజి Published on 7 July 2025 12:45 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. జమ అయ్యేది అప్పుడేనా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 7 July 2025 12:13 PM IST












