కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సంచలన నివేదిక.. సీఎంకు అందజేత
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి...
By అంజి Published on 2 Aug 2025 6:51 AM IST
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర...
By అంజి Published on 2 Aug 2025 6:43 AM IST
ఏపీ రైతులకు భారీ గుడ్న్యూస్.. నేడే ఖాతాల్లోకి రూ.7,000
రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది.
By అంజి Published on 2 Aug 2025 6:29 AM IST
Hyderabad: జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ స్టోర్ల్లో భారీగా ఆహార భద్రతా ఉల్లంఘనలు
గడువు ముగిసిన ఉత్పత్తులు, పేలవమైన పరిశుభ్రత ప్రమాణాల గురించి పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో
By అంజి Published on 1 Aug 2025 5:17 PM IST
అధికారికి వాటర్కు బదులుగా.. మూత్రం నింపిన బాటిల్ ఇచ్చిన ప్యూన్.. చివరికి..
ఒడిశాలోని గజపతి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం (RWSS) విభాగంలో పనిచేస్తున్న ఒక ప్యూన్ తన సీనియర్ అధికారికి తాగునీటికి బదులుగా మూత్రం...
By అంజి Published on 1 Aug 2025 4:45 PM IST
నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో 4,987 పోస్టులు
కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరోలో టెన్త్ అర్హతతో 4,987 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో...
By అంజి Published on 1 Aug 2025 4:00 PM IST
వారం రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ అంచనా
ఆగస్టు 1 నుండి 7 వరకు ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం...
By అంజి Published on 1 Aug 2025 3:15 PM IST
పని మనిషిపై అత్యాచారం కేసు.. దోషిగా తేలిన మాజీ ఎంపీ రేవణ్ణ
అత్యాచారం కేసులో కర్ణాటకకు చెందిన జేడీఎస్ బహిస్కృత నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.
By అంజి Published on 1 Aug 2025 2:38 PM IST
తెలంగాణలో దారుణం.. 13 ఏళ్ల కూతురిని 40 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లిన చేసిన తల్లి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తన పాఠశాల ప్రిన్సిపాల్కు చెప్పడంతో బాల్య వివాహం నుండి రక్షించబడింది.
By అంజి Published on 1 Aug 2025 1:39 PM IST
'నేనెలాంటి తప్పు చేయలేదు'.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డా. నమ్రత
సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే వ్యవహారంలో తన తప్పేం లేదని యజమాని డా.నమ్రత...
By అంజి Published on 1 Aug 2025 12:58 PM IST
తండ్రి అప్పు తీర్చలేదని కొడుకును కిడ్నాప్.. కిడ్నీలు అమ్మేస్తానని వ్యక్తి బెదిరింపు
ముంబైలోని చునాభట్టి పోలీసులు.. 16 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, అతనిపై దాడి చేసి, ఆ చిన్నారి తండ్రి నుండి డబ్బు వసూలు...
By అంజి Published on 1 Aug 2025 12:28 PM IST
Video: కానిస్టేబుల్పై దాడి చేసిన మంత్రి బంధువు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బంధువు డ్యూటీలో ఉన్న పోలీసు...
By అంజి Published on 1 Aug 2025 11:44 AM IST












