Hyderabad: గోల్కొండ కోట - కుతుబ్షాహీ సమాధుల మధ్య రోప్ వే
గోల్కొండ కోట- కుతుబ్ షాహి సమాధులను అనుసంధానించే మొట్టమొదటి రోప్వే సేవను హైదరాబాద్ పొందబోతోంది.
By అంజి Published on 4 Aug 2025 11:33 AM IST
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపక పోషకుడు శిబు సోరెన్ సోమవారం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 4 Aug 2025 10:33 AM IST
ఎరువుల కొరత, రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తీవ్ర దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులు...
By అంజి Published on 4 Aug 2025 10:14 AM IST
దారుణం.. చేతబడి చేస్తున్నాడని వ్యక్తిని చంపి.. ఆపై ప్రైవేట్ పార్ట్స్ని నరికి ముక్కలు చేసి..
ఒడిశాలోని గజపతి జిల్లాలో మంత్రవిద్యలు చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు కొందరు 35 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి, అతని ప్రైవేట్ భాగాలను ముక్కలు చేశారని...
By అంజి Published on 4 Aug 2025 9:31 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం?
గత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను నేడు (సోమవారం)...
By అంజి Published on 4 Aug 2025 8:59 AM IST
Hyderabad: మహిళ ఆత్మహత్య కలకలం.. 'దేవుడి దగ్గరికి' అంటూ సూసైడ్ నోట్
హైదరాబాద్లోని హిమాయత్నగర్లోని తన అపార్ట్మెంట్ భవనంలోని ఐదవ అంతస్తు నుంచి దూకి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 4 Aug 2025 8:40 AM IST
భారత్ వల్లే.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తోంది: ట్రంప్ అడ్వైజర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ ఒకరు భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శించారు
By అంజి Published on 4 Aug 2025 8:34 AM IST
Hyderabad: సరోగసీ రాకెట్ కేసు.. మరొకరు అరెస్ట్.. కీలక ఆధారాలు లభ్యం
యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 4 Aug 2025 7:57 AM IST
AP: పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి.. మరో ఇద్దరికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు ఒక వ్యవసాయ కూలీ మృతి చెందగా..
By అంజి Published on 4 Aug 2025 7:39 AM IST
37 రకాల ఔషధాల ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
రోగులకు కేంద్రం ఊరట కల్పించింది. పలు వ్యాధులకు సంబంధించి 37 రకాల ఔషధాల ధరలు తగ్గిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్ణయం...
By అంజి Published on 4 Aug 2025 7:21 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో..
By అంజి Published on 4 Aug 2025 6:58 AM IST
యెమెన్లో ఘోర పడవ ప్రమాదం.. 68 మంది వలసదారులు మృతి, 74 మంది గల్లంతు
యెమెన్ తీరంలో ఆదివారం 154 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించగా, 74 మంది గల్లంతయ్యారని
By అంజి Published on 4 Aug 2025 6:43 AM IST












