Hyderabad: ప్లాట్ మోసం కేసు.. సువర్ణ భూమి ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్పై కేసు నమోదు
వనపర్తి జిల్లాలో రూ.25 లక్షలకు పైగా చెల్లించి ప్లాట్ కొనుగోలు చేసిన మహిళను మోసం చేశాడనే ఆరోపణలపై సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్...
By అంజి Published on 18 Aug 2025 10:07 AM IST
ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలుడు.. జవాన్ మృతి, మరో ఇద్దరికి గాయాలు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) పేలుడులో ఛత్తీస్గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్...
By అంజి Published on 18 Aug 2025 9:29 AM IST
Heavy Rains : ఈ ఐదురోజులు జాగ్రత్త.. ఏపీ ప్రభుత్వం
పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 18 Aug 2025 8:46 AM IST
విషాదం.. 'సూపర్మ్యాన్' విలన్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు టెరెన్స్ స్టాంప్ కన్నుమూశారు.
By అంజి Published on 18 Aug 2025 7:58 AM IST
Telangana: ఆ రోజే సర్పంచ్ ఎన్నికలపై తుది నిర్ణయం
క్యాడర్ను బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం...
By అంజి Published on 18 Aug 2025 7:44 AM IST
పార్కింగ్ వివాదం.. మహిళా కానిస్టేబుల్పై దాడి, అనుచితంగా తాకుతూ..
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్పై పార్కింగ్ సమస్యపై ఆమె ఇంటి యజమాని దాడి చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 18 Aug 2025 7:25 AM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణతో పాటు గ్రామ పేర్లు, సరిహద్దులలో మార్పులను అమలు చేయడంపై దృష్టి...
By అంజి Published on 18 Aug 2025 6:59 AM IST
Hyderabad: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఐదుగురు మృతి
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథం ఊరేగింపులో కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు...
By అంజి Published on 18 Aug 2025 6:44 AM IST
జమ్ముకశ్మీర్లో మళ్లీ క్లౌడ్బరస్ట్.. పోటెత్తిన వరద.. ఏడుగురు మృతి
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో రెండు వేర్వేరు క్లౌడ్ బరస్ట్లు ఏర్పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 17 Aug 2025 1:31 PM IST
దారుణం.. తల్లిపై కొడుకు రెండుసార్లు అత్యాచారం
సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేశాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 17 Aug 2025 1:04 PM IST
నేను జూ.ఎన్టీఆర్ను తిట్టలేదు.. నన్ను క్షమించండి: ఎమ్మెల్యే దగ్గుపాటి
జూనియర్ ఎన్టీఆర్ను తాను అసభ్యకర పదాలతో దూషించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్...
By అంజి Published on 17 Aug 2025 12:33 PM IST
సీనియర్ నటి జ్యోతి కన్నుమూత
ప్రముఖ మరాఠీ నటి, ప్రముఖ సీరియల్ తరాలా తర్ మాగ్లో పూర్ణ అజీ పాత్రకు ప్రసిద్ధి చెందిన జ్యోతీ చందేకర్ (69) అనారోగ్యంతో కన్నుమూశారు.
By అంజి Published on 17 Aug 2025 11:38 AM IST












