హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. ఇసుక లారీ కింద నలిగి 8 ఏళ్ల బాలుడు మృతి
నవంబర్ 9, ఆదివారం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక విషాద ప్రమాదంలో మైనర్ బాలుడు ఇసుకతో వెళ్తున్న లారీ కింద నలిగి మరణించాడు.
By అంజి Published on 10 Nov 2025 8:18 AM IST
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 407 పోలింగ్ బూత్ల్లో మూడంచెల భద్రత.. సర్వం సిద్ధం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఆదివారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఈ క్రమంలోనే నవంబర్ 11, మంగళవారం జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా..
By అంజి Published on 10 Nov 2025 7:53 AM IST
ముస్లింలు, క్రైస్తవులు ఆర్ఎస్ఎస్లోకి రావచ్చు.. కానీ ఒక షరతు.. : మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం మాట్లాడుతూ.. ''ముస్లింలు, క్రైస్తవులు సహా అన్ని మతాల ప్రజలు..
By అంజి Published on 10 Nov 2025 7:35 AM IST
Andhrapradesh: నేటి నుంచి 'స్వామిత్వ' గ్రామ సభలు
ఆంధ్రప్రదేశ్లో స్వామిత్వ (SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 10 Nov 2025 7:15 AM IST
Telangana: వివాహేతర సంబంధం.. భార్యను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడు
తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆదివారం ఆమెను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 Nov 2025 7:02 AM IST
'మార్చి 31 నాటికి కొత్త ఆర్థిక విధానం'.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సజావుగా అమలు చేయడానికి ఆదాయ ఉత్పత్తిపై దృష్టి సారించే విప్లవాత్మక ఆర్థిక విధానాన్ని మార్చి..
By అంజి Published on 10 Nov 2025 6:51 AM IST
'ప్రతి వ్యక్తికి రూ.2.5 లక్షల హెల్త్ కవరేజ్'.. ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో త్వరలో ప్రతి వ్యక్తికి ₹2.5 లక్షల హెల్త్ కవరేజ్, ప్రతి కుటుంబానికి ₹25 లక్షల వరకు వైద్య సేవలను అందించే సార్వత్రిక ఆరోగ్య బీమా పాలసీని...
By అంజి Published on 10 Nov 2025 6:42 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు
దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 10 Nov 2025 6:22 AM IST
Vizag Crime: యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసి.. అత్తను పెట్రోల్ పోసి తగలబెట్టిన కోడలు
పెందుర్తి పోలీసు పరిధిలోని వేపగుంట సమీపంలోని అప్పన్నపాలెంలో ఒక కోడలు, తన పిల్లలను "పోలీస్- దొంగ" ఆట పేరుతో దాచి తన అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి...
By అంజి Published on 9 Nov 2025 1:30 PM IST
చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
తీపి పదార్థాలు తినడం దాదాపు అందరికీ ఇష్టమే. అయితే ఇది చాలా పరిమితంగా ఉంటే సమస్య ఉండదు. కానీ కొందరు షుగర్ ఉన్న..
By అంజి Published on 9 Nov 2025 12:30 PM IST
డ్రైయిన్ దగ్గర తీవ్ర రక్తస్రావంతో 4 ఏళ్ల బాలిక.. బట్టలు లేకుండా.. చెంపపై గాట్లు
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో తన తల్లిదండ్రుల పక్కన విశ్రాంతి తీసుకుంటున్న నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డారని...
By అంజి Published on 9 Nov 2025 11:24 AM IST
మాగంటి గోపీనాథ్ మరణం: విచారణ కోరుతూ తల్లి ఫిర్యాదు.. కేటీఆర్పై తీవ్ర ఆరోపణలు
బీఆర్ఎస్ నాయకుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాగంటి గోపీనాథ్ మరణానికి దారితీసిన...
By అంజి Published on 9 Nov 2025 10:19 AM IST












