టీడీపీ నుండి మానుకొండ జాహ్నవి సస్పెండ్

Manukonda Jahnavi suspended from TDP. 2019 ఎన్నికల అనంతరం టీడీపీలో చేరిన మానుకొండ జాహ్నవిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  15 May 2022 3:41 PM GMT
టీడీపీ నుండి మానుకొండ జాహ్నవి సస్పెండ్

2019 ఎన్నికల అనంతరం టీడీపీలో చేరిన మానుకొండ జాహ్నవిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేయడమైంది. జాహ్నవి 2013లో నమోదైన గంజాయి కేసులో నేడు అరెస్టు అయ్యారు. ఈ కేసులో తుదితీర్పు వచ్చి, నిజనిజాలు తేలే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈ మేర‌కు బ‌చ్చ‌ల అర్జునుడు ప్ర‌క‌ట‌న చేశారు.













Next Story