ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఇటీవల ఎన్నికైన మాజీమంత్రి బొత్స సత్యనారాయణచే బుధవారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రమాణం చేయించారు
By Medi SamratPublished on : 21 Aug 2024 4:37 PM IST
Next Story