తెలంగాణలో కొత్తగా 1610 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2020 3:41 AM GMT
తెలంగాణలో కొత్తగా 1610 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న(సోమవారం 27న) 57,142 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 9 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 57,142కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి మొత్తం 480 మంది మరణించారు.తాజాగా 803 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 42,909కి చేరింది. 13,753 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్‌ – 13

భద్రాద్రి కొత్తగూడెం-16

జీహెచ్‌ఎంసీ -531

జగిత్యాల-12

జనగాం-18

జయశంకర్‌ భూపాలపల్లి –20

జోగులాంబ గద్వాల -34

కామారెడ్డి -18

కరీంనగర్‌ -48

ఖమ్మం -26

ఆసిఫాబాద్‌ -0

మహబూబ్‌ నగర్‌ -23

మహబూబాబాద్‌ -14

మంచిర్యాల- 13

మెదక్‌ – 12

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 113

ములుగు – 32

నాగర్‌కర్నూల్‌ – 9

నల్లగొండ – 26

నారాయణపేట -14

నిర్మల్‌ -0

నిజామాబాద్‌ - 58

పెద్దపల్లి -48

రాజన్న సిరిసిల్ల -14

రంగారెడ్డి -172

సంగారెడ్డి -74

సిద్దిపేట – 14

సూర్యాపేట-35

వికారాబాద్‌-11

వనపర్తి – 3

వరంగల్‌ రూరల్‌ -25

వరంగల్‌ అర్భన్‌ -152

యాదాద్రి భువనగిరి -12

Next Story