సీఎం జగన్ను కలిసిన సినీ ప్రముఖులు
By తోట వంశీ కుమార్ Published on
9 Jun 2020 11:32 AM GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మంగళవారం కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు జగన్తో భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, సురేశ్బాబు, సి.కల్యాణ్, దిల్ రాజ్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.




Next Story