నాగుపాము కాటు వేయడంతో రెండు కుక్క పిల్లలు మృతి..!
By న్యూస్మీటర్ తెలుగు Published on
12 Oct 2019 8:00 AM GMT

హైదరాబాద్ : ఎల్ బి నగర్ నాగోల్ లో నాగుపాము కాటుకు రెండు కుక్క పిల్లలు మృతి చెందాయి. తల్లి కుక్క చూస్తుండగానే నాగుపాటు కుక్క పిల్లలను కాటేసింది. కుక్క పిల్లలను కాటు వేసిన తరువాతనే వెళ్లింది. తల్లి కుక్క అరవడంతో నాగుపాము అక్కడ నుంచి జారుకుంది.
Next Story