ఢిల్లీని ఆక్రమించిన కాలుష్యం

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 3 Nov 2019 6:22 PM IST

ఢిల్లీని ఆక్రమించిన కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. శనివారం 407 ఏక్యూఐగా ఉన్న కాలుష్యం, ఆదివారం 625 పాయింట్లకు చేరుకుంది.

Delhi1 Delhi2 Delhi3 Delhi4 Delhi5

Next Story