జగన్ ఆస్తుల కేసు.. మళ్లీ వాయిదా..
By తోట వంశీ కుమార్ Published on 6 March 2020 2:44 PM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టు మళ్లీ వాయిదా వేసింది. ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరుకాలేనంటూ జగన్ తన లాయర్ల ద్వారా వేసిన ఆబ్సెంట్ పిటిషన్ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో సహనిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్లు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసును ఈనెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
Also Read
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలుNext Story