కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ
Theft at the house of KVP Ramachandra Rao.కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు
By తోట వంశీ కుమార్ Published on
31 May 2022 5:24 AM GMT

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు రూ. 46 లక్షలు విలువ గల డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదని కేవీపీ సతీమణి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 11న సునీత డైమండ్ నెక్లెస్ ధరించి ఓ ఫంక్షన్ను వెళ్లారు. ఫంక్షన్ అనంతరం ఇంటికి వచ్చి నెక్లెస్ తీసి బెడ్రూమ్లో పెట్టారు. ఆ తరువాత చూస్తే నెక్లెస్ కనిపించలేదు. దీంతో ఇళ్లంతా వెతకకగా ఎక్కడ కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story