కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2020 10:11 AM GMT
కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థత

విశాఖ ఏజెన్సీలో పుడ్‌ పాయిజన్‌ కలకల రేపింది. కలుషిత ఆహారం తిని 70 మందికి అస్వస్థతకు గురైయ్యారు. జి.మాడుగుల మండలంలోని గడుతురు పంచాయతీ మలకపాలెంలో ఈ ఘటన జరిగింది.

Next Story