మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి కన్నుమూత.. విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. మెట్పల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సతీమణి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో శుక్రవారం బెంగళూరు హాస్పిటల్ లో మృతి చెందారు.
By Kalasani DurgapraveenPublished on : 9 Nov 2024 6:48 AM IST
Next Story