క్రైం - Page 547

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
చనిపోయిన ఓనర్.. 71 రోజులుగా ఏటీఎంను తన దగ్గరే పెట్టుకున్న పని మనిషి ఏమి చేసిందంటే..?
చనిపోయిన ఓనర్.. 71 రోజులుగా ఏటీఎంను తన దగ్గరే పెట్టుకున్న పని మనిషి ఏమి చేసిందంటే..?

కలకత్తా పోలీసులు ఓ పనిమనిషిని అరెస్టు చేశారు. ఇంతకూ ఆ పని మనిషి చేసిన నేరం ఏమిటో తెలుసా..? చనిపోయిన తన యజమానికి చెందిన ఏటీఎం కార్డును విచ్చల విడిగా...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 20 Aug 2020 8:42 AM IST


ఘోర రోడ్డు ప్రమాదం.. సినీ నిర్మాత మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. సినీ నిర్మాత మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కెఎఫ్‌సీ నిర్మాణ...

By సుభాష్  Published on 19 Aug 2020 3:33 PM IST


మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఛతర్‌పూర్‌ సాగర్‌ - కాన్పూర్‌ జాతీయ రహదారిపై కారు, ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో...

By సుభాష్  Published on 18 Aug 2020 8:04 PM IST


సినీ నటి మాధవీ లతాపై కేసు నమోదు
సినీ నటి మాధవీ లతాపై కేసు నమోదు

ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత మాధవీ లతాపై రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌ బుక్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్లు...

By సుభాష్  Published on 18 Aug 2020 8:31 AM IST


భర్త వేధింపులు తాళ‌లేక‌ యువతి ఆత్మహత్య
భర్త వేధింపులు తాళ‌లేక‌ యువతి ఆత్మహత్య

కీసర పోలీస్‌ స్టేషన్ ప‌రిధిలోని రాంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళ‌లేక‌ ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాళ్లోకెళితే.....

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 17 Aug 2020 12:28 PM IST


తల్లీకూతుళ్ల ఆత్మహత్య
తల్లీకూతుళ్ల ఆత్మహత్య

కుటుంబ కలహాల కారణంగా రెండు నిండు ప్రాణాలు పోయాయి. భర్త వేధింపులు.. తోటి కోడలు గొడవలు భరించలేక ఆ కుటుంబంలో ఇల్లాలు కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ...

By సుభాష్  Published on 16 Aug 2020 5:55 PM IST


హైదరాబాద్‌లో 1,050 కిలోల గంజాయి పట్టివేత
హైదరాబాద్‌లో 1,050 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్‌ నగర శివార్లలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. రూ.2.62 కోట్ల విలు చేసే 1,050 కిలోల గంజాయిని విశాఖ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా హైదరాబాద్‌...

By సుభాష్  Published on 16 Aug 2020 7:30 AM IST


ముక్కలు ముక్కలుగా శ‌రీర భాగాలు.. సంచలన హత్య కేసును చేధించిన రాజస్థాన్ పోలీసులు
ముక్కలు ముక్కలుగా శ‌రీర భాగాలు.. సంచలన హత్య కేసును చేధించిన రాజస్థాన్ పోలీసులు

జోధ్ పూర్: రాజస్థాన్ పోలీసులు ఓ సంచలన హత్యను చేధించారు. ఓ వ్యక్తిని అతి దారుణంగా చంపి ఆ కేసును పక్కదారి పట్టించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. ఇంతకూ ఈ...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Aug 2020 7:04 PM IST


చైనా కంపెనీలు భారత్ యూత్‌ను ఇలా టార్గెట్ చేశాయా?
చైనా కంపెనీలు భారత్ యూత్‌ను ఇలా టార్గెట్ చేశాయా?

భారతదేశమంటే చాలు అదే పనిగా అక్కసు ప్రదర్శించే డ్రాగన్ దేశం గురించి తెలుసు. నిత్యం భారత్ మీద ఏడ్చే ఆ దేశం.. అవకాశం వచ్చిన ప్రతిసారీ దేశాన్ని ఇబ్బంది...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Aug 2020 5:10 PM IST


ఒకే ఇంట్లో న‌లుగురి అనుమానాస్ప‌ద మృతి
ఒకే ఇంట్లో న‌లుగురి అనుమానాస్ప‌ద మృతి

వ‌న‌ప‌ర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Aug 2020 11:26 AM IST


సంగారెడ్డిలో దారుణం.. మైనర్‌ బాలికపై అత్యాచారం
సంగారెడ్డిలో దారుణం.. మైనర్‌ బాలికపై అత్యాచారం

మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి వారికి రక్షణలేకుండా పోయింది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ అనాథాశ్రమంలో దారుణం జరిగింది. అనాథపిల్లలను...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 13 Aug 2020 12:42 PM IST


సింగర్ సునీత పేరు చెప్పి ఏకంగా 1.7 కోట్లు టోకరా
సింగర్ సునీత పేరు చెప్పి ఏకంగా 1.7 కోట్లు టోకరా

ప్రముఖ సింగర్‌ సునీత పేరిట కొందరు కేటుగాళ్లు ఏకంగా 1.7కోట్లు టోకరా వేశారు. బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది....

By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 Aug 2020 1:51 PM IST


Share it