క్రైం - Page 537

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
టీవీ నటిపై ప్రేమోన్మాది హత్యాయత్నం..!
టీవీ నటిపై ప్రేమోన్మాది హత్యాయత్నం..!

దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా ముంబైలో టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై హత్యాయత్నం...

By సుభాష్  Published on 27 Oct 2020 4:16 PM IST


దుర్గామాత నిమజ్జనంలో అపశృతి: రెండు పడవలు మునిగి ఐదుగురు మృతి
దుర్గామాత నిమజ్జనంలో అపశృతి: రెండు పడవలు మునిగి ఐదుగురు మృతి

పశ్చిమబెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. ముర్షీదాబాద్‌లోని డుమ్మీ చెరువులో సోమవారం సాయంత్రం దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా రెండు...

By సుభాష్  Published on 27 Oct 2020 9:33 AM IST


మరో దారుణం: శామీర్‌పేటలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌, హత్య
మరో దారుణం: శామీర్‌పేటలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌, హత్య

మహబూబాబాద్‌ కిడ్నాప్‌ ఘటన మరువక ముందే మేడ్చల్‌ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. శామీర్‌పేటలోబ ఆలుడు అథియాన్‌ (5) అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది....

By సుభాష్  Published on 26 Oct 2020 4:10 PM IST


14 రోజుల పాటు కనిపించకుండా పోయిన వ్యక్తి ఆస్పత్రి టాయిలెట్‌లో శవమై..
14 రోజుల పాటు కనిపించకుండా పోయిన వ్యక్తి ఆస్పత్రి టాయిలెట్‌లో శవమై..

14 రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చివరికి ఆస్పత్రి టాయిలెట్‌లో శవమై కనిపించడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో...

By సుభాష్  Published on 26 Oct 2020 11:13 AM IST


దివ్యది హత్యే.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు
దివ్యది హత్యే.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

ప్రేమోన్మాది చేతిలో బలైన విజయవాడకు ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులు సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది....

By సుభాష్  Published on 24 Oct 2020 12:58 PM IST


139 మంది అత్యాచారం కేసు: డాలర్‌ బాయ్‌ అరెస్ట్‌
139 మంది అత్యాచారం కేసు: డాలర్‌ బాయ్‌ అరెస్ట్‌

తనపై 139 మంది అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించిన యువతి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు కోపసం సీసీఎస్‌కు...

By సుభాష్  Published on 23 Oct 2020 5:29 PM IST


బ్రేకింగ్‌: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి
బ్రేకింగ్‌: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విరుదునగర్‌ జిల్లా ఎరిచ్చనత్తంలో ఓ బాణ సంచ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో...

By సుభాష్  Published on 23 Oct 2020 5:09 PM IST


బాలుడిని చంపింది మందసాగరే : దీక్షిత్‌రెడ్డి హత్య కేసుపై ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం
బాలుడిని చంపింది మందసాగరే : దీక్షిత్‌రెడ్డి హత్య కేసుపై ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం

మహబూబాబాద్‌లో బాలుడి కిడ్నాప్‌ విషాదాంతమైంది. గత ఆదివారం కిడ్నాప్‌కు గురైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డిని కిడ్నాపర్లు హత్య చేసి పెట్రోల్ పోసి...

By సుభాష్  Published on 22 Oct 2020 12:17 PM IST


కిడ్నాప్‌కు గురైన దీక్షిత్‌ రెడ్డిని హత్య చేసిన కిడ్నాపర్లు
కిడ్నాప్‌కు గురైన దీక్షిత్‌ రెడ్డిని హత్య చేసిన కిడ్నాపర్లు

మహబూబాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్‌ రెడ్డి కిడ్నాప్‌ చివరకు విషాదంగా ముగిసింది. బాలున్ని కిడ్నాప్‌ చేసిన కిడ్నాపర్లు చివరికి...

By సుభాష్  Published on 22 Oct 2020 11:15 AM IST


నటుడు పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం
నటుడు పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఈ ఘటన జరిగిందంటూ పృథ్వీరాజ్‌ బృందం ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించింది. బంజారాహిల్స్‌...

By సుభాష్  Published on 21 Oct 2020 9:29 AM IST


ఒకే చెట్టుకు ఉరి వేసుకున్న ప్రేమ జంట
ఒకే చెట్టుకు ఉరి వేసుకున్న ప్రేమ జంట

నాగర్‌ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఊరి చివరలో ఉన్న ఒకే చెట్టుకు ఓ ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు...

By సుభాష్  Published on 19 Oct 2020 5:34 PM IST


ఆ రైతుకు శాపంగా మారిన హత్రాస్‌ అత్యాచారం కేసు విచారణ
ఆ రైతుకు శాపంగా మారిన హత్రాస్‌ అత్యాచారం కేసు విచారణ

హత్రాస్‌ అత్యాచారం కేసు ఓ రైతుకు శాపంగా మారింది. దళిత యువతిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. అధికారులు, బాధితులు,...

By సుభాష్  Published on 19 Oct 2020 4:19 PM IST


Share it