సీఎం యోగి ఆదిత్యానాథ్కు పితృవియోగం
By సుభాష్Published on : 20 April 2020 1:44 PM IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తండ్రి ఆనంద్ సింగ్ (90) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.
Also Read
దుండగుడి కాల్పులు.. 16 మంది మృతిమార్చి 15న తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. క్రమ క్రమంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆనంద్సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, జాతీయ నేతలు విచారం వ్యక్తం చేశారు
Next Story