మహమ్మారిని అధిగమించాలంటే.. అదొక్కటే మార్గం

By అంజి  Published on  6 April 2020 4:11 PM GMT
మహమ్మారిని అధిగమించాలంటే.. అదొక్కటే మార్గం

బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ వంటి సంస్థలు కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని సూచిస్తున్నాయని, ఆ సూచన మేరకు జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాల్సి ఉంటుందని, ఈ విషయమై ప్రధాని మోదీకి విన్నవించానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.

Next Story