ప‌సిడి ప‌రుగులు

July 17th Gold Price.బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తిరోజు హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2021 2:36 AM GMT
ప‌సిడి ప‌రుగులు

బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తిరోజు హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. వ‌రుస‌గా ఐదో రోజు కూడా పెరిగింది. శనివారం ప‌సిడి ధ‌ర స్వల్పంగా పెరిగింది. పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వెండి ధర విషయానికొస్తే.. ప‌సిడి ధరలతో పాటుగా వెండి ధర కూడా స్వల్పంగా పెరుగుతూ వస్తుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,350

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370

బంగారం ధర పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం, వెండి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు..

వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,700 ఉండగా.. చెన్నైలో రూ.74,300 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.69,700 ఉండగా.. కోల్‌కతాలో రూ.69,700 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,700 ఉండగా.. కేరళలో రూ.69,700 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,300 ఉండగా.. విజయవాడలో రూ.74,300 వద్ద కొనసాగుతోంది.

Next Story