తెలుగు రాష్ట్రాల్లో ప‌సిడి ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

December 14th Gold Price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయన్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2021 2:12 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ప‌సిడి ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..?

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయన్న సంగ‌తి తెలిసిందే. ఓ రోజు పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. అందుక‌నే ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునే వారు వాటి ధ‌ర‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తుంటారు. ఇక మంగ‌ళ‌వారం దేశీయంగా ప‌సిడి ధర‌లు స్థిరంగా ఉండ‌గా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్వ‌ల్పంగా పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,560

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,120 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,550

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,120, 24 క్యారెట్ల ధర రూ.49,220

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story