పేలిన బాయిలర్‌.. ముగ్గురికి తీవ్రగాయాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2020 4:58 AM GMT
పేలిన బాయిలర్‌.. ముగ్గురికి తీవ్రగాయాలు

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుప్పంలోని వసనాడు శక్తి సీల్‌ కంపెనీలో బాయిలర్‌ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. తోటి కార్మికులు వారిని వెంటనే పిఈయస్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story