విషాదం: వ్యాన్లో మంటలు.. 13 మంది సజీవదహనం
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓవ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్లో ఉన్న 13...
By సుభాష్ Published on 27 Sept 2020 11:02 AM IST
వార ఫలాలు: తేదీ 27- 9-2020 ఆదివారం నుండి 3-10-2020 శనివారం వరకు
మేష రాశి :- ఈ రాశి వారికి ధనలాభము సౌఖ్యము బంధు దర్శనం ఇవి ఆనందాన్ని కలిగించి ఉత్సాహంగా ఈ వారమంతా చక్కగా నడిపిస్తాయి. రవి వల్ల మీకు శత్రు భావ నాశనం...
By సుభాష్ Published on 27 Sept 2020 10:29 AM IST
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, రిటైర్డ్ మేనేజర్ జశ్వంత్ సింగ్ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ...
By సుభాష్ Published on 27 Sept 2020 10:05 AM IST
తెలంగాణలో 1,967 పాజిటివ్ కేసులు.. 9 మరణాలు
తెలంగాణలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని...
By సుభాష్ Published on 27 Sept 2020 9:22 AM IST
తెలంగాణ: అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి
కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది....
By సుభాష్ Published on 27 Sept 2020 8:57 AM IST
తెరుచుకోనున్న శిల్పారామం
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా పార్కులు, టూరిజం సెంటర్లు మూతపడిన విషయం తెలిసిందే. అన్లాక్లో భాగంగా కొన్నికొన్నింటిని సడలిస్తూ కేంద్రం నిర్ణయం...
By సుభాష్ Published on 27 Sept 2020 8:19 AM IST
గొప్ప వ్యక్తిని కోల్పోయాం.. ప్రముఖుల సంతాపం
ప్రముఖ గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందడం సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానులు, ప్రజలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. దాదాపు 40 రోజుల పాటు...
By సుభాష్ Published on 25 Sept 2020 4:02 PM IST
చిన్నప్పటి నుంచే బాలుతో పరిచయం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రముఖ గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాలు మృతి పట్ల ఆయన...
By సుభాష్ Published on 25 Sept 2020 3:32 PM IST
బిగ్ బ్రేకింగ్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
ప్రముఖ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (74) కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమించడంతో మరణించినట్లు కుమారుడు చరణ్ మీడియా ముందుకు వచ్చి...
By సుభాష్ Published on 25 Sept 2020 1:28 PM IST
ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన కరోనా బాధితురాలు
ఉత్తరప్రదేశ్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కార్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది కరోనా బాధితురాలు. ఈ ఘటన గోరఖ్పూర్ బీఆర్డీ మెడికల్...
By సుభాష్ Published on 25 Sept 2020 1:11 PM IST
అత్యంత విషమంగా బాలు ఆరోగ్యం.. ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించిన...
By సుభాష్ Published on 25 Sept 2020 12:37 PM IST
హైదరాబాద్: పరువు హత్య కేసులో 13 మంది అరెస్ట్
హైదరాబాద్లో పరువు హత్య సంచలనం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంట మీద యువతి తండ్రి యువకుడిని అతి దారుణంగా హత్య చేయించాడు. సంగారెడ్డి జిల్లా...
By సుభాష్ Published on 25 Sept 2020 12:16 PM IST