సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను వాయిదా వేయలేం
    సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను వాయిదా వేయలేం

    అక్టోబర్‌ 4న జరగాల్సిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ తెలిపింది. కరోనా నేపథ్యంలో సివిల్స్‌...

    By సుభాష్  Published on 28 Sep 2020 7:28 AM GMT


    బాలసుబ్రహ్మణ్యం మృతి: పుకార్లపై స్పందించిన ఎస్పీ చరణ్‌
    బాలసుబ్రహ్మణ్యం మృతి: పుకార్లపై స్పందించిన ఎస్పీ చరణ్‌

    గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం కళా ప్రపంచంతో పాటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న బాలు.. అందరికి దూరం కావడం...

    By సుభాష్  Published on 28 Sep 2020 4:56 AM GMT


    బిగ్‌బాస్‌-4: ఊహించని ఎలిమినేషన్‌.. షాక్‌ అయిన ఇంటి సభ్యులు, ప్రేక్షకులు
    బిగ్‌బాస్‌-4: ఊహించని ఎలిమినేషన్‌.. షాక్‌ అయిన ఇంటి సభ్యులు, ప్రేక్షకులు

    తెలుగులో బిగ్‌బాస్‌ 4 రియాలిటీ షో కొనసాగుతోంది. నాలుగో సీజన్‌లో కూడా హోస్టుగా నాగార్జున చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్‌ పక్రియ అంతా...

    By సుభాష్  Published on 28 Sep 2020 4:32 AM GMT


    తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
    తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

    తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,378 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం...

    By సుభాష్  Published on 28 Sep 2020 3:35 AM GMT


    నేడు వైఎస్సార్‌ జలకళ పథకానికి శ్రీకారం
    నేడు వైఎస్సార్‌ జలకళ పథకానికి శ్రీకారం

    ఏపీలో సీఎం జగన్‌ పాలనపరంగా దూసుకుపోతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నోపథకాలు...

    By సుభాష్  Published on 28 Sep 2020 3:00 AM GMT


    కడప జిల్లాల్లో అంతర్‌ రాష్ట్ర దోపిడీ గ్యాంగ్‌ కలకలం
    కడప జిల్లాల్లో అంతర్‌ రాష్ట్ర దోపిడీ గ్యాంగ్‌ కలకలం

    దోపిడీ గ్యాంగ్‌ కడప జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలను ఈ గ్యాంగ్‌ భారీ ఎత్తున ప్లాన్‌ చేసింది. ఈ క్రమంలో రాజంపేట ఎమ్మెల్యే,...

    By సుభాష్  Published on 27 Sep 2020 11:11 AM GMT


    పచ్చని అడవిలో నెత్తుటి మరకలు.. ఐదు రోజుల్లో 16 హత్యలు చేసిన మావోలు..!
    పచ్చని అడవిలో నెత్తుటి మరకలు.. ఐదు రోజుల్లో 16 హత్యలు చేసిన మావోలు..!

    ఆదివాసీలపై మావోయిస్టులు దారుణానికి పాల్పడుతున్నారు. ఇన్ఫార్మర్‌ నెపంతో పచ్చని అడవిలో నెత్తురు పారిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పరిధిలోని...

    By సుభాష్  Published on 27 Sep 2020 10:42 AM GMT


    రోజుకు 5 లక్షల పీపీఈ కిట్లు తయారవుతున్నాయి: కేంద్ర మంత్రి
    రోజుకు 5 లక్షల పీపీఈ కిట్లు తయారవుతున్నాయి: కేంద్ర మంత్రి

    దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్నతరుణంలో ఎందరో కరోనా బారిన పడుతూ, ఎందరో మృత్యువాత పడుతున్నారు. అయితే దేశంలో రోజుకు 5 లక్షలకు పైగా పీపీఈ...

    By సుభాష్  Published on 27 Sep 2020 10:29 AM GMT


    బాలుని కడసారి చూడలేకపోయా: యేసుదాసు ఆవేదన
    బాలుని కడసారి చూడలేకపోయా: యేసుదాసు ఆవేదన

    గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో యావత్‌ సినీ ప్రపంచంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని...

    By సుభాష్  Published on 27 Sep 2020 8:33 AM GMT


    అక్టోబర్‌ 1 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌..!
    అక్టోబర్‌ 1 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌..!

    కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ కారణంగా సినిమా హాళ్లు మూతపడ్డాయి. అన్‌లాక్‌లో భాగంగా దాదాపు అన్నింటికి అనుమతులు ఇచ్చినా.. సినిమా హాళ్లకు మాత్రం ఇంకా...

    By సుభాష్  Published on 27 Sep 2020 7:32 AM GMT


    ఆ కోతి ఆచూకీ చెబితే రూ.50వేల నజరానా..!
    ఆ కోతి ఆచూకీ చెబితే రూ.50వేల నజరానా..!

    సాధారణంగా మనుషులెవరైనా తప్పిపోతే వారి ఆచూకీ తెలిపిన వారికి నజరానా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ కోతి ఆచూకీ చెప్పిన వారికి నజరానా ఇస్తామంటూ...

    By సుభాష్  Published on 27 Sep 2020 6:38 AM GMT


    ఒక్క రోజే 88 వేల పాజిటివ్‌ కేసులు.. 1124 మరణాలు
    ఒక్క రోజే 88 వేల పాజిటివ్‌ కేసులు.. 1124 మరణాలు

    భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24...

    By సుభాష్  Published on 27 Sep 2020 5:57 AM GMT


    Share it