సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
    గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

    గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యార్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా,...

    By సుభాష్  Published on 3 Oct 2020 8:46 AM IST


    అక్టోబర్‌ 31 వరకు సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు బంద్‌
    అక్టోబర్‌ 31 వరకు సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు బంద్‌

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో అన్‌లాక్‌ 5.0 కొనసాగుతోంది. ఇందులో...

    By సుభాష్  Published on 2 Oct 2020 4:41 PM IST


    పెరగనున్న స్మార్ట్‌ ఫోన్‌ ధరలు
    పెరగనున్న స్మార్ట్‌ ఫోన్‌ ధరలు

    స్మార్ట్‌ఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే త్వరలో యాపిల్‌, శాంసంగ్‌, షియోమి, ఒప్పో బ్రాండెడ్‌ ఫోన్ల ధరలు త్వరలో భారం...

    By సుభాష్  Published on 2 Oct 2020 3:59 PM IST


    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌
    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

    1.ఎమ్మెల్యే హత్య కేసులో 33 మంది మావోలపై చార్జిషీట్‌ దాఖలుఛత్తీస్‌గఢ్‌లో 2019లో జరిగిన ఎమ్మెల్యే భూమా మాండవి హత్యకు సంబంధించి మావోయిస్టుకు చెందిన 33...

    By సుభాష్  Published on 2 Oct 2020 3:17 PM IST


    ఎమ్మెల్యే హత్య కేసులో 33 మంది మావోలపై చార్జిషీట్‌ దాఖలు
    ఎమ్మెల్యే హత్య కేసులో 33 మంది మావోలపై చార్జిషీట్‌ దాఖలు

    ఛత్తీస్‌గఢ్‌లో 2019లో జరిగిన ఎమ్మెల్యే భూమా మాండవి హత్యకు సంబంధించి మావోయిస్టుకు చెందిన 33 మంది క్యాడర్‌పై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎన్‌ఐఏ) చార్జీషీట్‌...

    By సుభాష్  Published on 2 Oct 2020 2:58 PM IST


    హేమంత్‌ హత్య కేసు: నిందితుల విచారణలో కీలక విషయాలు..!
    హేమంత్‌ హత్య కేసు: నిందితుల విచారణలో కీలక విషయాలు..!

    హేమంత్‌ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడి మూడో రోజుకు చేరింది. మొన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి...

    By సుభాష్  Published on 2 Oct 2020 2:14 PM IST


    గిరిజన సంక్షేమానికి పెద్ద పీట: సీఎం జగన్‌
    గిరిజన సంక్షేమానికి పెద్ద పీట: సీఎం జగన్‌

    గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా...

    By సుభాష్  Published on 2 Oct 2020 1:31 PM IST


    భారత్‌లో 99,773 కరోనా మరణాలు
    భారత్‌లో 99,773 కరోనా మరణాలు

    భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 81,484 పాజిటివ్‌...

    By సుభాష్  Published on 2 Oct 2020 12:33 PM IST


    ట్యూషన్‌ వెళ్లిన 15 మంది విద్యార్థులకు కరోనా..!
    ట్యూషన్‌ వెళ్లిన 15 మంది విద్యార్థులకు కరోనా..!

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక ఏపీలో కూడా తీవ్రంగానే ఉంది. కరోనా...

    By సుభాష్  Published on 2 Oct 2020 11:17 AM IST


    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌
    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌

    అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా నిర్ధారణ కావడంతో క్వారంటైన్‌కు వెళ్తున్నట్లు...

    By సుభాష్  Published on 2 Oct 2020 10:47 AM IST


    ఢిల్లీలో 144 సెక్షన్‌
    ఢిల్లీలో 144 సెక్షన్‌

    దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్‌ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ 144 ప్రకారం...

    By సుభాష్  Published on 2 Oct 2020 10:22 AM IST


    పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు ముమైత్‌ ఖాన్‌.. క్యాబ్‌ డ్రైవర్‌పై రియాక్షన్‌
    పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు ముమైత్‌ ఖాన్‌.. క్యాబ్‌ డ్రైవర్‌పై రియాక్షన్‌

    సినీనటి ముమైత్‌ ఖాన్‌పై ఇటీవల ఓ క్యాబ్‌ డ్రైవర్‌ తనకు డబ్బులు చెల్లించలేదని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాబ్‌ డ్రైవర్‌ చేసిన...

    By సుభాష్  Published on 2 Oct 2020 9:35 AM IST


    Share it