ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేసీఆర్కు ఝలక్ ఇచ్చిన హైకోర్ట్..!
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో 5వేల 100 రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హై కోర్ట్ ఆదేశించింది....
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Nov 2019 2:26 PM IST
అత్యధిక డెంగ్యూ మరణాలు ఖాతాలో తమిళనాడు, మహారాష్ట్ర..!
దేశంలోని డెంగ్యూ మరణాల్లో అత్యధికం మన పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయని గత అయిదేళ్ల గణాంకాలు చెబుతున్నాయి. 2019...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Nov 2019 1:51 PM IST
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనాథ్ దేవిరెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.జర్నలిజంలో శ్రీనాథ్కు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Nov 2019 1:28 PM IST
హైదరాబాద్ కు ఢిల్లీ పొగమంచు ముప్పు? తగ్గిన వాయు నాణ్యత సూచీ
వాయుకాలుష్యం దేశాన్ని వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టిన పొగమంచు దుష్ఫలితాలు నిపుణులు సూచించిన విధంగానే ఇప్పుడు హైదరాబాద్ కు చేరాయి....
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Nov 2019 1:11 PM IST
బీజేపీలోకి గంటా? వచ్చే వారమే ముహూర్తం !
గంటాశ్రీనివాసరావు పార్టీ మారుతారని ఎన్నికల ముందు నుంచి న్యూస్ వైరల్ అవుతోంది. వైసీపీలోకి వెళతారని కొన్నాళ్లు...బీజేపీ వైపు చూస్తున్నారని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Nov 2019 12:55 PM IST
'పవన' వేగం 2024 నాటికి ప్రభంజనమౌతుందా?
2019 ఎన్నికల్లో ఓడిపోయినా పవన్ ప్రజాకర్షణ పెద్దగా తగ్గలేదన్న విషయం ఇటీవల విశాఖపట్నం లాంగ్ మార్చ్ మరోసారి నిస్సందేహంగా ఋజువు చేసింది. రెండు వారాలుగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Nov 2019 12:38 PM IST
మీడియా పిచ్చుకపై ఏపీ ప్రభుత్వ బ్రహ్మాస్త్రం..!
ఈ అక్టోబర్ 30 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకు సాధారణ పరిపాలనా విభాగం (సమాచార ప్రజా సంబంధాల) విభాగం జీవో ఆర్ టీ నం. 2430 ను జారీ చేసి, తప్పుడు కథనాలు,...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Nov 2019 12:23 PM IST
సెకండ్ T20లో భారత్ ఘన విజయం..!
బంగ్లాదేశ్ తో జరిగిన సెకండ్ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Nov 2019 10:51 PM IST
సీపీఎం మధును పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
తాడేపల్లి: గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య...
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Nov 2019 7:15 PM IST
టీఎస్ ఆర్టీసీ సమ్మె ప్రభావం..ఏపీపై ఉండదు: మంత్రి పేర్ని నాని
అమరావతి: తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఏపీపై ఉండదన్నారు మంత్రి పేర్ని నాని. ఏపీలో ఆర్టీసీ కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందన్నారు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Nov 2019 6:53 PM IST
రాశీఖన్నా బాగా ఎగ్జైట్ అవుతుందట..! ఎందుకనో..?
అందచందాలతో ఆకట్టుకుని వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఈ అమ్మడు తెలుగులో మాట్లాడడమే కాదండోయ్ పాటలు కూడా పాడేసింది....
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Nov 2019 6:41 PM IST
షాపుల పని అయింది.. ఇక బార్ల వంతు..!
అమరావతి: మద్యం నియంత్రణపై వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏపీలో బార్ల సంఖ్య కుదింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 Nov 2019 6:22 PM IST












