చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు వైఎస్ఆర్ సీపీ స్కెచ్..!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరులోనే చెక్ పెడుతోంది వైసీపీ. ఒకవైపు చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. జిల్లా మీద...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 3:37 PM IST
డొక్కా సీతమ్మ క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో జనసేన చీఫ్ పవన్
డొక్కా సీతమ్మ క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో జనసేన చీఫ్ పవన్
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 3:26 PM IST
హైదరాబాద్లో యూపీ ఆర్మీ కెప్టెన్ అరెస్ట్
హైదరాబాద్లో ఆర్మీ కెప్టెన్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్లోని కుషినగర్ పేలుడుతో ఆర్మీ కెప్టెన్కు సంబంధం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 3:19 PM IST
మాదాపూర్లో స్కూల్ బస్సు బోల్తా..!
మాదాపూర్లో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. అయ్యప్ప సొసైటీ రోడ్డు వద్ద స్వేచ్ఛా స్కూలు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన శుక్రవారం ఉదయం చోటు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 3:14 PM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఓకే..!
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల నిర్ణయించిన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 3:09 PM IST
కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
విశాఖపట్నం: గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఏపీలోని నదులు, చెరువులు పొంగి పోర్లుతున్నాయి. తూర్పు, ఈశాన్యం నుంచి గాలుల వీస్తున్న నేపథ్యంలో మరోసారి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 2:51 PM IST
ఐఐటి-ఎమ్ ఫాతిమా సూసైడ్ కేసును ఎవరు దర్యాప్తు చేస్తున్నారో తెలుసా..?
చెన్నై: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసును చెన్నై సిటీ పోలీస్ విభాగం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 2:04 PM IST
సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయి చివరి పనిదినము
ఢిల్లీ: సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయి తన చివరి పనిదినమును ప్రత్యేకంగా ముగించుకున్నారు. తన నేతృత్వంలో విచారణలో ఉన్న...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 1:45 PM IST
నవయుగా కంపెనీ ముందు కార్మికుల ధర్నా
ముఖ్యాంశాలు తమ జీతాలను చెల్లించాలని కార్మికుల డిమాండ్ సంవత్సరం నుంచి జీతాలు లేవని కార్మికులు ఆవేదన వెంటనే 25 శాతం బకాయిలు చెల్లించాలని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 1:36 PM IST
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన
అమరావతి : జనసేన్ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 1:26 PM IST
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం మార్గదర్శకాలు విడుదల
అమరావతి: వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 5లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 1:15 PM IST
రోడ్డు ప్రమాదంలో మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాలీ మృతి
ముంబై: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాలీ మృతి చెందారు. ముంబై-ఆగ్రా హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Nov 2019 12:56 PM IST












