Breaking: టెన్త్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టెన్త పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు.
By అంజి Published on 23 April 2025 10:08 AM IST
పెరగనున్న సిమెంట్ ధర
దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెండ్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ సంస్థ సీఆర్ఐఎస్ఐఎల్ అంచనా వేసింది.
By అంజి Published on 23 April 2025 9:45 AM IST
గుడ్న్యూస్.. ఇకపై ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా.. 600 చదరపు అడుగులకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి...
By అంజి Published on 23 April 2025 9:01 AM IST
భారత్ చేరుకున్న ప్రధాని మోదీ.. వచ్చి రాగానే కశ్మీర్ ఉగ్రదాడిపై..
సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి చేరుకున్నారు.
By అంజి Published on 23 April 2025 8:10 AM IST
Vizag: మహిళా లెక్చరర్పై విద్యార్థిని చెప్పుతో దాడి
ఒక మహిళా లెక్చరర్ మొబైల్ ఫోన్ లాక్కున్న తర్వాత, ఒక విద్యార్థిని ఆమెపై చెప్పుతో దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.
By అంజి Published on 23 April 2025 7:55 AM IST
ఇళ్లు లేని పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 3 లక్షల గృహాల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది.
By అంజి Published on 23 April 2025 7:26 AM IST
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చింది.
By అంజి Published on 23 April 2025 7:13 AM IST
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. త్వరలోనే 18 జాబ్ నోటిఫికేషన్లు
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 23 April 2025 6:58 AM IST
Terror Attack: నేడు జమ్మూ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్ధతు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నేడు జమ్మూకశ్మీర్లో బంద్కు జేకేహెచ్సీ, సీసీఐకే, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి.
By అంజి Published on 23 April 2025 6:41 AM IST
Pahalgam: ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి.. విశాఖ వాసి గల్లంతు
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం, ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన జరిగిన ఉగ్రదాడిలో హైదరాబారద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు.
By అంజి Published on 23 April 2025 6:29 AM IST
దారుణం.. భార్య, మేనల్లుడు కలిసి భర్తను చంపి.. ట్రాలీ బ్యాగులో మృతదేహాన్ని ప్యాక్ చేసి..
ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి ఆదివారం ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ట్రాలీ బ్యాగ్లో శవమై కనిపించాడు.
By అంజి Published on 22 April 2025 1:21 PM IST
Breaking: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలను ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఫలితాలను విడుదల...
By అంజి Published on 22 April 2025 12:17 PM IST