Andhrapradesh: ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కుల మెమో ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఈరోజు, ఏప్రిల్ 12, 2025న ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలను...
By అంజి Published on 12 April 2025 11:05 AM IST
పాక్ చొరబాటుదారులతో కాల్పులు.. ఆర్మీ అధికారి మృతి
శుక్రవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో గాయపడిన భారత ఆర్మీ...
By అంజి Published on 12 April 2025 9:55 AM IST
వనజీవి మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి
వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
By అంజి Published on 12 April 2025 9:17 AM IST
Hyderabad: ఆస్తి కోసం కూతురిని చంపేసి.. మృతదేహాన్ని మూసీ నదిలో పూడ్చి..
మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పరిధిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహేశ్వరి అనే యువతి గత నాలుగు నెలల క్రితం అదృశ్యమైంది.
By అంజి Published on 12 April 2025 9:15 AM IST
తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
By అంజి Published on 12 April 2025 8:30 AM IST
Hyderabad: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు
ఎస్సీ వర్గానికి చెందిన నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నలభై ఏళ్ల గుట్ల శ్రీనివాస్కు జీవిత ఖైదు, 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష,...
By అంజి Published on 12 April 2025 7:50 AM IST
గోశాలలో 100కుపైగా ఆవులు మృతి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న గోశాలలో 100 కి పైగా ఆవులు చనిపోయాయనే వార్తలు నకిలీవని శుక్రవారం పేర్కొంది.
By అంజి Published on 12 April 2025 7:32 AM IST
వనజీవి రామయ్య కన్నుమూత
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
By అంజి Published on 12 April 2025 7:06 AM IST
9,970 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
By అంజి Published on 12 April 2025 6:53 AM IST
రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్: సీఎం రేవంత్
రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్కు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
By అంజి Published on 12 April 2025 6:35 AM IST
పాలను ఇలా మరిగించడం వల్ల కలిగే మేలు ఇదే
పాలను సంపూర్ణ ఆహారం అని పిలుస్తారు. దీనిలో ఉండే కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలను మరిగించిన తర్వాతే తీసుకోవాలి.
By అంజి Published on 11 April 2025 1:30 PM IST
Hyderabad: రేపు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్
నగర వాసులకు బిగ్ అలర్ట్.. రేపు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
By అంజి Published on 11 April 2025 12:12 PM IST