Hyderabad: రన్నింగ్ కారు ఎక్కి గంజాయి తాగిన వ్యక్తి హల్చల్.. వీడియో
హైదరాబాద్లోని ఒక కుటుంబం భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంది. గంజాయికి బానిసైన ఒక యువకుడు అకస్మాత్తుగా వారు కదులుతున్న కారును ఆపి దానిపై ఎక్కాడు.
By అంజి Published on 23 July 2025 1:44 PM IST
జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు.. విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ
తన అధికారిక నివాసం నుండి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత తనపై అభియోగం మోపిన ముగ్గురు న్యాయమూర్తుల అంతర్గత కమిటీ నివేదికను సవాలు చేస్తూ.
By అంజి Published on 23 July 2025 12:34 PM IST
వర్షాకాలంలో జుట్టు సమస్యలకు ఇలా చెక్ పెట్టండి
వర్షాకాలంలో ఫ్లూ సమస్యలతో పాటు జుట్టు సంబంధిత ఇబ్బందులు కూడా పెరుగుతాయి. ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టులో చెమట చేరి అక్కడి చర్మం...
By అంజి Published on 23 July 2025 12:00 PM IST
సూరత్ ఎయిర్పోర్ట్లో 28 కిలోల బంగారం పట్టివేత.. దంపతులు అరెస్ట్
సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) రూ.25.57 కోట్ల విలువైన 24.827 కిలోగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
By అంజి Published on 23 July 2025 11:24 AM IST
అడవిలో బాలికపై ముగ్గురు గ్యాంగ్రేప్.. తప్పించుకునేలోపే మరో అఘాయిత్యం
ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక మైనర్పై సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 23 July 2025 10:25 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.7,000.. ఇవాళ్టితో ముగియనున్న అవకాశం
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం నేటితో ముగియనుంది.
By అంజి Published on 23 July 2025 9:52 AM IST
ఐర్లాండ్లో దారుణం.. భారతీయుడిపై దుండగుల దాడి.. ప్యాంటు విప్పించి..
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల భారతీయుడిపై దుండగుల బృందం దాడి చేసింది.
By అంజి Published on 23 July 2025 8:58 AM IST
కారు ఈఎంఐ కోసం భర్త పాడుపని.. భార్య స్నానం చేస్తుండగా వీడియోలు తీసి.. ఆపై..
పూణేలోని ఒక ప్రభుత్వ అధికారిపై గూఢచర్యం, బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపుల కేసు నమోదైంది.
By అంజి Published on 23 July 2025 8:23 AM IST
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక
ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 23 July 2025 7:50 AM IST
పేదలకు గుడ్న్యూస్.. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు!
పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదలు నివసిస్తున్న చోటే జీ+3 పద్ధతిలో నిర్మాణం చేపట్టేలా యోచన...
By అంజి Published on 23 July 2025 7:28 AM IST
Andhrapradesh: పంటల వివరాలు, సర్వే నంబర్ల కోసం పై శాటిలైట్ సర్వే
రాష్ట్రవ్యాప్తంగా భూముల్లో పండిస్తున్న పంటల వివరాలను, వాటి సర్వే నంబర్లను తెలుసుకోవడానికి ఉపగ్రహ సర్వే చేయాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 23 July 2025 7:00 AM IST
Telangana: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కాంగ్రెస్ మేనిఫెస్టో!
గ్రామాలు, పట్టణాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ పరిశుభ్రతను పెంపొందించడం, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలను ప్రగతిశీలంగా , నివాసయోగ్యంగా...
By అంజి Published on 23 July 2025 6:42 AM IST












