28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2020 3:07 PM GMT
28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్.. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 31న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది.

Next Story