దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan visits Namburu Venkateswara Swamy Temple.తొలి ఏకాదశిని పురస్కరించుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2022 4:40 AM GMT
దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

తొలి ఏకాదశిని పురస్కరించుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరు మండ‌ల ప‌రిధిలోని దశావతార వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆల‌య అధికారులు, అర్చ‌కులు జ‌న‌సేనానికి పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం ఆల‌య అర్చ‌కులు ప‌వ‌న్‌కు వేదాశీర్వచనం అందజేశారు.

Next Story