వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ ఘాటు ట్వీట్‌

Pawan kalyan tweet on YCP.ఇటీవ‌ల ఓ చిత్ర ఫ్రీ రిలిజ్ వేడుక‌లో జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sep 2021 7:08 AM GMT
వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ ఘాటు ట్వీట్‌

ఇటీవ‌ల ఓ చిత్ర ఫ్రీ రిలిజ్ వేడుక‌లో జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు ప‌లువురు ఘాటుగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. బ‌దులుగా ప‌వ‌న్ ఓ ట్వీట్ చేయ‌గా.. దానికి కౌంట‌ర్‌గా మంత్రి పేర్ని నాని మ‌రో ట్వీట్ చేశారు. తాజాగా ప‌వ‌న్ మ‌రోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు ట్వీట్ చేశారు. వైసీపీ ది పాల‌సీ ఉగ్ర‌వాదం. దీంతో అన్ని రంగాలు, వ‌ర్గాలు నాశ‌నం అవుతాయి. పాల‌సీ ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ట్వీట్ చేశారు.

Next Story