రానున్న 3 గంటల్లో ఏపీలో పిడుగుల వానలు..ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
By - Knakam KarthikPublished on : 10 April 2026 3:10 PM IST
Next Story
