కరోనా పేషెంట్ల కోసం.. కింగ్‌కోఠీ ఆస్ప‌త్రి సిద్దం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2020 1:40 PM GMT
కరోనా పేషెంట్ల కోసం.. కింగ్‌కోఠీ ఆస్ప‌త్రి సిద్దం..

కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌‌‌మెంట్ చేసేందుకు ఓ దవాఖానను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌‌‌‌లోని కింగ్‌‌‌‌ కోఠి దవాఖానాను సిద్దంచేసింది. క‌రోనా బాధితుల కోసం 350ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేశారు. ఆ దవాఖానాలో ఇప్పటికే ఉన్న పేషెంట్లను సమీపంలోని ఇతర దవాఖానాలకు షిఫ్ట్ చేశారు.

ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బెడ్స్, పక్కన ఆక్సిజన్ సదుపాయం

350 bed hospital for corona patients

పేషెంట్ల బంధువుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు

350 bed hospital for corona patients

సిద్ధమైన 350 పడకల ఆస్పత్రి

350 bed hospital for corona patients

350 bed hospital for corona patients

Next Story