కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేందుకు ఓ దవాఖానను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్లోని కింగ్ కోఠి దవాఖానాను సిద్దంచేసింది. కరోనా బాధితుల కోసం 350పడకలను ఏర్పాటు చేశారు. ఆ దవాఖానాలో ఇప్పటికే ఉన్న పేషెంట్లను సమీపంలోని ఇతర దవాఖానాలకు షిఫ్ట్ చేశారు.
ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బెడ్స్, పక్కన ఆక్సిజన్ సదుపాయం
పేషెంట్ల బంధువుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు
సిద్ధమైన 350 పడకల ఆస్పత్రి